కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రమాణం చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బీజేపీ జిల్�
మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు చెందిన వ్యవసాయ భూముల కౌలు కోసం బుధవారం వేలం నిర్వహించారు. వ్యవసాయ భూములను ఒక సంవత్సరం కాలం పాటు కౌలు చేసుకొనుటకు గాను పరిశీలకులు కమల నిజామాబాద్ ఆధ్వర్�
అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం చిచ్చు రేపుతున్నది. బజారున పడి పదవుల కోసం కొట్లాడుకునే దుస్థితికి వచ్చింది. పార్టీలో నువ్వా నేనా అన్నట్లుగా పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.
బోనస్, భరోసా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. వర్షాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మండలంలోని బస్టాండ్ వద్ద అన్నదాతలు నిరసన కార్యక్రమాన్ని చ
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ బోనాల గంగమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు.
భిక్షాటన చేసేందుకు రెండేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. కిడ్నాప్ చేసిన బాలుడిని సీసీ కెమెరాల సహకారంతో పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరా�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భక్త మార్కండేయ స్వామి యంత్ర మూర్తి ప్రతిష్ట బుధవారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాధవానంద పీఠాధిపతి తోగుట రంగంపేట మాధవనంద
భిక్షాటన కోసం బాబును కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. బుధవారం జిల్లా కేంద్రంలోని కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు తెలిపార
నిజాంసాగర్ బ్యాక్వాటర్లో సోమవారం ఈతకోసం వెళ్లి గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు మంగళవారం మధ్యాహ్నం లభ్యమయ్యాయి. సోమార్పేట్ అటవీ ప్రాంతంలోని నిజాంసాగర్ బ్యాక్వాటర్లో సోమవారం సాయంత్రం ఈతకు �
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లోని శ్రీ భక్త మార్కండేయ స్వామి శివ పంచాయతన దేవత యంత్ర మూర్తి స్థిర ప్రతిష్ట మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.
మండలకేంద్రంలో 30 పడుకల ఆసుపత్రి నిర్మించాలని, ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు బజరంగ్ హన్మాండ్లు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు.
108 పైలట్ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో 108 సిబ్బందికి పలువురు నాయకులు శాలువాతో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బజరంగ్ హన్మండ్లు మాట్లాడుతూ మండలంలో అంబులెన్స్ సిబ్బంది అనుక్�
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరాలో స్వల్ప వరద మొదలైంది. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అడపదడపా వానలకు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేర