భిక్షాటన చేసేందుకు రెండేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. కిడ్నాప్ చేసిన బాలుడిని సీసీ కెమెరాల సహకారంతో పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరా�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భక్త మార్కండేయ స్వామి యంత్ర మూర్తి ప్రతిష్ట బుధవారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాధవానంద పీఠాధిపతి తోగుట రంగంపేట మాధవనంద
భిక్షాటన కోసం బాబును కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. బుధవారం జిల్లా కేంద్రంలోని కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు తెలిపార
నిజాంసాగర్ బ్యాక్వాటర్లో సోమవారం ఈతకోసం వెళ్లి గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు మంగళవారం మధ్యాహ్నం లభ్యమయ్యాయి. సోమార్పేట్ అటవీ ప్రాంతంలోని నిజాంసాగర్ బ్యాక్వాటర్లో సోమవారం సాయంత్రం ఈతకు �
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లోని శ్రీ భక్త మార్కండేయ స్వామి శివ పంచాయతన దేవత యంత్ర మూర్తి స్థిర ప్రతిష్ట మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.
మండలకేంద్రంలో 30 పడుకల ఆసుపత్రి నిర్మించాలని, ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు బజరంగ్ హన్మాండ్లు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు.
108 పైలట్ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో 108 సిబ్బందికి పలువురు నాయకులు శాలువాతో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బజరంగ్ హన్మండ్లు మాట్లాడుతూ మండలంలో అంబులెన్స్ సిబ్బంది అనుక్�
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరాలో స్వల్ప వరద మొదలైంది. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అడపదడపా వానలకు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేర
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో చోటు చేసుకుంది.
ప్రతీ విద్యార్థి లక్ష్యం తో పని చేస్తే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు అని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో రైడ్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన �
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.
కామారెడ్డి కోర్టులో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కానిస్టేబుల్ ఓ కేసు విషయమై బాధితుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్ట
పెద్ద కొడప్ గల్ (పిట్లం), మే 22 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇండ్ల నిర్మాణ పన