నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాక సందర్భంగా ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన పలువురు వామ పక్ష పార్టీల నాయకులను పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్
దోమకొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇల్లు లేని లబ్ధిదారులకు అందరికీ పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతీ ఒక్కరికి రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల వా
బోధన్ పట్టణానికి చెందిన భారత అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు శుక్రవారం హైదరాబాదులో బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీస
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలో వింత చోటుచేసుకుంది. నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ పంచాయతీ సిబ్బంది నిర్వాహకం వల్ల అపార్ట్మెంట్లకు నీళ్లు రాని పరిస్థితి నెలకొం
మాదాల చారిటబుల్ ట్రస్టు సిసిడి వర్ని ఆధ్వర్యంలో కూనీపూర్ గ్రామంలో ట్రస్ట్ మేనేజర్ ఠాగూర్ చేతుల మీదుగా ఆరో తరగతి నుండి పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పంచాయతీ కార్మికులకు శుక్రవార
వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి సూచించారు. పట్టణంలోని బృంధావన్ థియేటర్ వద్ద ఆయన మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు
బోధన్ మున్సిపల్ డీఈ గా సుదీర్ఘకాలంగా సేవలందించి ఇటీవలే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నుంచి పదవీ విరమణ పొందిన డీఈ లింగంపల్లి శివానందం జయలక్ష్మి దంపతులను బోధన్ లో మంగళవారం ఘనంగా సన్మాన�
జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సోమవారం పొతంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని పెద్ద కొడప్ గల్ విద్యుత్ ఎఈ పవన్ కుమార్ పేర్కొన్నారు. పెద్ద కొడప్గల్ శివారులో 33 కేవీ లైన్ ఏబీ స్విచ్ బిగించడం జరిగిందని తెలిపారు.
దొంగతనం కేసులో శిక్ష పడి జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తికి జమానత్ పెట్టి విడిపించిన ఇద్దరి జామానత్ దారలకు రూ.80 వేలు కట్టాలని గురువారం నిజామాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది.
బాన్సువాడ మండలంలోని సంగోజీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిమ్యానాయక్ తాండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణానికి గ్రామపెద్దలు భూమిపూజ చేశారు. ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు కొలతలు ఇచ్చారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో మత్తు పదార్థాల నిర్మూలన పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.