లబ్ధిదారులకు పింఛన్లను సక్రమంగా అందజేయాలని ధర్పల్లి ఎంపీడీవో లక్ష్మారెడ్డి సూచించారు. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మారెడ్డి �
చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆశ వర్కర్లు హైదరాబాద్కు తరలివెళ్తుండగా ఎడపల్లి పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటు అని రాష్ట్ర ఆశ వర్కర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రాజమణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించామని, ఈ పరీక్ష ప్రశాంత ముగిసిందని పాఠశాల �
బోధన్ పట్టణం బీటీ నగర్ లోని శ్రీ కోట మైసమ్మ సైత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజ కార్య
కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో ఇరువురి మధ్య మొదలైన ఆరోపణలు, ప్రత్యారోపణలు చివరకు బాహాబాహీకి దారి తీశాయి. కా�
సెంచరీ మ్యాట్రెసెస్, సోఫాస్ ఆధ్వర్యంలో నగరంలోని రుక్మిణి చాంబర్స్ వద్ద సోమవారం కొత్త సెంచరీ మ్యాట్రెసెస్ స్టోర్ని ఆ సంస్థ ఈడీ ఉత్తమ్ మలానీ జ్యోతి ప్రజ్వాలన చేసి నూతన స్టోర్ ని ప్రారంభించారు.
Kamareddy | కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతలకు దారితీసింది
Bansuwada : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరకు లాఠీచార్జికి దారి తీసింది. అసలేం జరిగిందంటే..?
మన ఇసుక వాహనం ఆన్లైన్ కార్యక్రమాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని తహసీల్దార్ గంగాధర్ సూచించారు. ఈ మేరకు ఆయన ఆన్లైన్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు. రోజులు గడుస్తున్నా తమకు సమయానికి యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
ఇన్నేండ్లు వయస్సులో పెద్దవారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని గౌరవించానని, అనవసరంగా తన జోలికి వస్తే ఆయన చరిత్ర మొత్తం బయటపెడతానని కామారెడ్డి ఎ మ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు.
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీపై ఆరోపణలు సరికావని, ఆయనను విమర్శించే స్థాయి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి లేదని డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు మండిపడ్డారు.