నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో శుక్రవారం వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది జల సమాధి అయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బోలక్పల్లి శివారులోని మంజీర తీరంలో తల్లి, కూతురితోపా�
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కు ఆర్మూర్ పట్టణానికి చెందిన పోలా సుధాకర్ను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయ
ఎన్నికల హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కేసిందని, వీవోఏలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి మోసం చేసిందని బీఆర్ఎస్ మండల నాయకులు తేళ్ల రవికుమార్, సమీకుర్, మోరే కిషన్. నజీర్ పేర్కొన్నా�
బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేఆర్ సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
కేంద్రానికి ధాన్యాన్ని తరలించి వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయడంలేదని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో మాచారెడ్డి- అన్నారం ప్రధాన రహదారిపై ఆదివ
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం బర్తిపూర్ గ్రామంలోని సీఎస్ఐ చర్చి 11వ వార్షికోత్సవ వేడుకలను పెస్బిటర్ ఇంచార్జీ మెదక్ అధ్యక్ష మండల ఎక్యు మెనికల్ సెక్రెటరీ రెవ దినోకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసి సంతోషించాల్సిన రైతన్న.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పులను చూసి ద�
ఆన్లైన్ మందుల అమ్మకాల కోసం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 817 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణం బంద్ విజ�
సాయం చేయమని వెళ్లిన మహిళపై కాంగ్రెస్ నాయకుడు కన్నేశాడు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని అడిగితే తన కోరిక తీర్చాలని వేధించాడు. వేధింపులు పెరిగి పోతుండటంతో భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సదరు న
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐకేపీ వీవోఏలకు కనీస వేతనాలు అందించాలని మండల సమైఖ్య ఆధ్వర్యంలో ఏపీఎం సువర్ణకు, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్లలో మంగళవారం వీవోఏలు సమ్మె నోటీసులు అందజేశారు.