మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దని పోతంగల్ మండల వ్యవసాయ అధికారి నిషిత అన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. మండలంలోని సొసైటీ గోదాములలో ఆమె శుక్రవారం ఆకస�
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని మండల ప్రజలు వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చ
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన విద్యార్థులకు యూనిఫాంలు గురువారం ఎంఈవో శంకర్ ఉపాధ్యాయులతో కలసి విద్యార్థులకు అందజేశారు. పాఠశాలలో 349 మంది విద్యార్థులకు అవసరమైన దుస్తులను అందజ
కామారెడ్డి జిల్లా (Kamareddy) పెద్ద కొడప్గల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పెద్ద కొడప్గల్ మండలంలోని జగన్నాథ్ పల్లి సమీపంలో ఉన్న 161వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన బైక
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ పట్టణం, జుక్కల్ నియోజక వర్గం మలి దశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో టీయూఎఫ్ కమిటీ పిలుపు మేరకు �
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాక సందర్భంగా ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన పలువురు వామ పక్ష పార్టీల నాయకులను పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్
దోమకొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇల్లు లేని లబ్ధిదారులకు అందరికీ పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతీ ఒక్కరికి రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల వా
బోధన్ పట్టణానికి చెందిన భారత అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు శుక్రవారం హైదరాబాదులో బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీస
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలో వింత చోటుచేసుకుంది. నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ పంచాయతీ సిబ్బంది నిర్వాహకం వల్ల అపార్ట్మెంట్లకు నీళ్లు రాని పరిస్థితి నెలకొం
మాదాల చారిటబుల్ ట్రస్టు సిసిడి వర్ని ఆధ్వర్యంలో కూనీపూర్ గ్రామంలో ట్రస్ట్ మేనేజర్ ఠాగూర్ చేతుల మీదుగా ఆరో తరగతి నుండి పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పంచాయతీ కార్మికులకు శుక్రవార
వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి సూచించారు. పట్టణంలోని బృంధావన్ థియేటర్ వద్ద ఆయన మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు
బోధన్ మున్సిపల్ డీఈ గా సుదీర్ఘకాలంగా సేవలందించి ఇటీవలే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నుంచి పదవీ విరమణ పొందిన డీఈ లింగంపల్లి శివానందం జయలక్ష్మి దంపతులను బోధన్ లో మంగళవారం ఘనంగా సన్మాన�