అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత నాయకుడు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలుపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా కామారెడ్డి జిల్లా లింగంపేటలో జూలై 25వ తేదీన ఆత్మగౌరవ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి బీఆర�
Harish Rao | ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు లోని మార్కండేయ దేవాలయంలో శనివారం వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో (108)అష్టోత్తర-శత-కలశపూజ-అభిషేకము-యజ్ఞము-పూర్ణాహుతి-తీర్థ-ప్రసాద తదితర కార్యక్రమ�
ఈశాన్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న రుతుపవన ద్రోణి, నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బీఆర్ఎస్ నాయకుల పై పెట్టే కుట్ర కేసులను అడ్డుకుంటామని, అక్రమ కేసులు బనాయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ లీగల్ సెల్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులను హె
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండా అటవీ ప్రాంతంలో పులి (Tiger) సంచారం కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతంలో ఆవులపై దాడిచేసింది. గుర్తించిన తండావాసులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.
ప్రజారోగ్యంపై అధికారులకు పట్టింపులేకుండా పోయింది. శుద్ధ జలాలను సరఫరా చేయాల్సి ఉండగా.. ఫిల్టర్ చేయకుండానే నీటిని సరఫరా చేయడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రం కామారెడ్డిలోని భా�
కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది బిగించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో సోమవారం రైతులు ధర్నాకు దిగారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పది రోజులవుతున్నా.. దాన�
ఈనెల15న హైదరాబాదులో బీఆర్ఎస్ తలపెట్టిన బీసీల ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ రూరల్ ఇన్చార్జ్ మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని మెట్టు మర్రితండా, గడ్డమీద తండా, కొండాపూర్, తుంపల్లి, రావుట్ల చిన్నవాల్గొట్, పె�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్ గార్ పూర్ శివారు లో శనివారం ఒక జింక పిల్ల లభ్యమైందని స్థానిక మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు, బోధన్ ఆనంద్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. యాద్ గార్ పూర్ శివారు లో ఒక చెట్టు కింద జ
కుక్కను తప్పించబోయి బైక్ ప్రమాదానికి గురైంది. ఈఘటన నిజామాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్సై భార్య మృతి చెందింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఓ బాలుడు రెండు రూపాయల కాయిన్ మింగాడు. వెంటనే కుటుంబీకులు దవాఖానకు తీసుకెళ్లడంతో వైద్యులు తొలగించారు. గ్రామానికి చెందిన బందెల రాజు, సంతోష దంపతులకు ఇద్దరు కుమారులు. కుమారుడ�
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాం అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస
Kamareddy | కామారెడ్డి: జిల్లాకు చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్న