రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత వారంలో తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు వాగులు. వంకలు పొంగిపోర్లడంతో దిగువున గల కందకుర్తి గోదావ�
ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాంను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ శనివారం పరామర్శించారు. మందకృష్ణ మాదిగ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పోచీరాం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్
హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ బసవ గార్డెన్ రోడ్ లో గ్రామీణ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ హేమలతశ్రీన�
లిఫ్ట్ అడిగి దారిదోపిడీలకు పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా�
సీపీఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో �
రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 3 75 వ జయంతివేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేస�
రేంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు వాగులు. వంకలు పొంగి ప్రవహిస్తున్న వరద తెలంగాణ ల
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. సీపీ చైతన్య కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నిర్మూలన పై బుధవార�
నేటి రోజుల్లో మొబైల్ మన జీవితంలో ఓ భాగంగా మారింది. మనిషి నిద్రపోయినప్పుడు తప్ప మిగతా సమయాల్లో వెంటే పెట్టుకొని ఉంటున్నాడు. ఆర్థిక కార్యకలాపాలతోపాటు వ్యక్తిగత సమాచారమూ అందులోనే నిక్షిప్తమై ఉండడంతో కీల
నిజామాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరం లోని ఆదివాసీ నాయకపోడ్ తెగకు చెందిన వారు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణం లోని వినాయకనగర్ యందు ఉన్నటు
అమ్మ పాలు అమృతమని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్ట్ సీడీపీవో పద్మ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం కోటగిరి మండల కేంద్రంలోని జరిన కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు.
నిజామాబాద్ (Nizamabad) నగరంలో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది.
కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు కోటగిరి హైస్కూల్ విశ్రాంతి ఉపాధ్యాయుడు రమేష్ చేయుత నందించారు. అస్య ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన
రెంజల్ మండలంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 75 వ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలను పార�