రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (కలెక్టరేట్)కు శనివారం విచ్చేసిన బోధన్ శాసన సభ్యులు పీ సుదర్శన్ రెడ్డిని �
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించడం కలకలం సృష్టించింది. మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యక�
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించడం కలకలం సృష్టించింది. మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యక�
చట్టాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని, స్నేహాలు మంచి కోసం ఉపయోగపడేలా ఉండాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్, సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు.
ఇల్లు పూర్తయినా బిల్లు రాకపోవడంపై ఇందిరమ్మ లబ్ధిదారు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లికి చెందిన ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
ఇసుక టిప్పర్ల అడ్డగింతపై అధికారులు మాపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని బాధితులు ఆరోపించారు. పోతంగల్ మండల కేంద్రంలో ఇసుక టిప్పర్ల అడ్డగింతపై కేసు నమోదు అయిన
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్, కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో బుధవారం 2025-26 సంవత్సర�
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద మైనార్టీకు ప్రభుత్వము ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున వెంటనే అర్హులైన నిరుపేదలస్తులకు -ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అందించాలని నిజామాబాద్
టీయూ 2012లో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఉల్లంఘిస్తూ అక్రమంగా నియామకమైన వారిని పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు తీర్పు కాఫీ అందలేదని సాకుతో వాళ్లను యథేచ్ఛ�
Get together | కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-08 చదివిన పూర్వ విద్యార్థులు శనివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో కలుసుకున్న పాత స్నేహితులు ఒకరిని ఒ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్స్ లో నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) జోనల్ స్థాయి క్రీడా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆదిలాబాద్ జోన్, నిజామాబాద్ జోన్ల నారాయణ స్కూల్స్ జోనల్ స
‘వరదలు, విపత్కర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశంలో కామారెడ్డి జిల్లా మోడల్గా నిలవాలి. అందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్న చిరు వ్యాపారుల పై పోలీసులు వేటు వేశారు. నగరంలోని హైమదీబజార్ లో రోడ్ల పైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్న వారిపై గు�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నగరంలోని 60 డివిజన్లో రోడ్లు గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్ మున్నూరు కాపు సంఘం ఎదురుగా రోడ్డ
నేను ఐఏఎస్ ఆఫీసర్ను, ఇక్కడికి ఇన్చార్జి కలెక్టర్గా (Fake IAS) వచ్చా.. విధుల్లో చేర్చుకోండి అంటూ ఓ మహిళ కామారెడ్డి (Kamareddy) కలెక్టరేట్లో హంగామా చేసింది. తనకు ప్రభుత్వం ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యలు అప్పగించి�