చిరు వ్యాపారులకి నష్టం చేసే రితీలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యవహారం ఉందని, వారిని ఆగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవ�
బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని టీఎంఆర్పీఎస్ మల్లని శివ పేర్కొన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శివ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జీజీ కాలేజ్ హాస్టల్లో టీఎంఆర్పీఎస్, టీఎంఎస్ఎ�
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అంబేద్కర్ విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భ
తల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తే వాల్ పోస్టర్లలో తన కుమారుడు తానే సర్పంచ్ అభ్యర్థిగా పోస్టర్లలో ఫొటో వేయించి వింత ప్రచారం చేశాడు. ఈ ఘటన మండలంలోని హంగర్గ ఫారం లో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎన్నికల అధ
ఆలూర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ హత్య సంఘటన స్థానికులను దిగ్భాంతికి గురిచేసింది. గ్రామానికి చెందిన గొల్ల పెద్ద గంగారంను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన ఘటన గ్రామంలో ఉద్�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎక్సైజ్ చట్టం నీరుగారుతోంది. సొంత శాఖ అధికారులే దగ్గరుండి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. చట్ట వ్యతిరేకులతో దగ్గరుండి చట్ట వ్యతిరేక పనులకు తెగబడుతున్నారు. ఇదంతా కళ్ల మ
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంట్రావుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్జెండర్ వైశాలి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్రావుపల్లి సర్పంచ్ స్థానాన్ని జనరల్కు కేటాయించగా, ఎస్సీ ట్రాన్స్జ�
కేసీఆర్ పదేళ్ల పాలనలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి అమలు చేశారని, ఆర్మూర్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులపై కాంగ్రెస్ అవినీతి కన్ను పడిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మా
స్థానిక ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసిన నాగిరెడ్డిపేట్ మండల ఎంపీడీవో లలిత కుమారి, ఎంపీవో ప్రభాకర్ను గురువారం జడ్జి సీఈవో చందర్ నాయక్ వీధుల నుంచి సస్పెన్షన్ చేశారు.
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఎంపీడీవో (MPDO), ఎంపీవోలను (MPO) సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
జూబ్లీహిల్స్ లో గెలవగానే రేవంత్ రెడ్డి కండ్లు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, హిందూ దేవుళ్లను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి హిందువా కాదా..? అని భారతీయ జనతా పార్టీ నిజామ�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న పలువురిని కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ తెలిపారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరూర్ వైశ్య బ్యాంకు నూతన కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పప్పుల రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత బ�
మూడు రోజులు గా కొనసాగిన ఎన్నికల నామినేష్ల పక్రియ ముగిసిన అనంతరం ఆదివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనను ఎన్నికల పరిశీలన అధికారి శ్యాం ప్రసాద్ లాల్ పరిశీలించారు. నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలని �
నిజామాబాద్ జిల్లా మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సితారే క్షవీణ్ ( రాజు) ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిజామాబాద్ జిల్లా మీ సేవా ఆపరేటర్ అసోసియేషన్ జిల్లా �