కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఇప్ప ఉమారాణి, వైస్ చైర్మన్గా కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగా కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం సోమవారం నిర్వహించారు. అనంతరం చైర్మన్ ఎన్న�
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ఏ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నామని, కొత మంది సోషల్ మీడియాలో తాము కాంగ్రెస్లో చేరినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని,
ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నవనాథ్ సిద్ధుల గుట్టపై శివాలయంలో ఆదివారం శివనామ స్మరణలతో శివాలయం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయంలో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శివలింగానికి తమ మొక్కులను చెల్లిం
గీత కార్మికుల హక్కుల కోసం, గీత సొసైటీల ఏర్పాటు కోసం కృషి చేసిన మహానీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం అని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు.
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రుద్రూర్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ పార్టీ వ్యతిరేక కార్యకలపాలు మానుకోవాలని మండల కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. పోతంగల్ మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
Banswada | మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.
Municipal Elections | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పట్టణంలో బీఆ
పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎత్తోండ క్యాంపు సర్పంచి గైనీ వీర మణి అన్నారు. కోటగిరి మండలం ఏత్తొండ క్యాంప్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సోమవారం యూనిపాంలు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలు విసుగెత్తిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదని వచ్చి రెండేళ్లలో కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ �
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరులో ఓ జవాన్ సహా ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.
Gadchiroli Encounter : మహారాష్ట్రలోని గడ్జిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కీలక నేత నేలకొరిగారు. పోలీసుల కాల్పుల్లో కామారెడ్డికి చెందిన మావోయిస్తు ప్రభాకర్ (Prabhakar) మృతి చెందారు.
సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నేతలను బోధన్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికుల 10 సంవత్సరాల బకాయి వేతనా�
Anti Rabies | యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసిన కొద్దిసేపటికే ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం కొటాల్పల్లికి చెందిన అర్చ�