Kamareddy : కామారెడ్డి జిల్లాలో ఇద్దురు చిన్నారులు అనుమానాస్పద విధంగా మరణించారు. ఆర్బీనగర్ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు శనివారం ఉదయం అదృశ్యమవ్వగా.. వారిలో ఇద్దరు స్థానిక చెరువులో శవమై తేలారు.
రెంజల్ మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ జన్మదినాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలోశనివారం ఘనంగా నిర్వహించారు. కస్తూర్బా గాంధీ బాలికల పారశాల విద్యార్థుల మధ్య కేక్ �
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న వర్సిటీలోని సౌత్ క్యాంపస్ వసతీగృహంలో మంగళరవా అర్ధరాత్రి విద్యార్థుల
ఆదిలాబాద్ కు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆర్మూర్ పట్టణంలోని హైవే వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం ఘన�
పోతంగల్ మండలంలోని కోడిచర్లలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా వీచిన తీవ్రగాలులతో చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో 15 నుండి 20 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంట గాలి బీభత్సానికి తట్టుకో�
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నాయకులు డిగ్రీ కళాశాల ఆస్తుల వివాదాన్ని తెర పైకి తీసుకొచ్చారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నా రు. సోమవారం ఆయన కలెక్టర్ అశీష్ సంగ్వాన్ను కలిసి విన
లబ్ధిదారులకు పింఛన్లను సక్రమంగా అందజేయాలని ధర్పల్లి ఎంపీడీవో లక్ష్మారెడ్డి సూచించారు. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మారెడ్డి �
చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆశ వర్కర్లు హైదరాబాద్కు తరలివెళ్తుండగా ఎడపల్లి పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటు అని రాష్ట్ర ఆశ వర్కర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రాజమణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించామని, ఈ పరీక్ష ప్రశాంత ముగిసిందని పాఠశాల �
బోధన్ పట్టణం బీటీ నగర్ లోని శ్రీ కోట మైసమ్మ సైత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజ కార్య
కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో ఇరువురి మధ్య మొదలైన ఆరోపణలు, ప్రత్యారోపణలు చివరకు బాహాబాహీకి దారి తీశాయి. కా�
సెంచరీ మ్యాట్రెసెస్, సోఫాస్ ఆధ్వర్యంలో నగరంలోని రుక్మిణి చాంబర్స్ వద్ద సోమవారం కొత్త సెంచరీ మ్యాట్రెసెస్ స్టోర్ని ఆ సంస్థ ఈడీ ఉత్తమ్ మలానీ జ్యోతి ప్రజ్వాలన చేసి నూతన స్టోర్ ని ప్రారంభించారు.
Kamareddy | కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతలకు దారితీసింది