సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బీర్కూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు రూ.95వేలు పోగొట్టుకున్నాడు. బీర్కూర్ గ్రామానికి చెందిన మజార్ అనే యువకుడు బీర్కూర్ లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని లింబాద్రి గుట్ట వద్ద నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మ�
బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామ శివారులో శనివారం ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మంగళి రాజు (36) అక్కడిక్కడే మృతి చెం
ఇటీవల కరెంట్ షాక్ తో యువకుడు చావు బతుకుల మధ్య పోరాడుతుంటే, అందుకు కారణం నువ్వే అంటూ గ్రామస్తుల వేధింపులు పెరగడంతో ఒకరు శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్పల్లి ఎస్ఐ సందీప్ తెలిపారు.
రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ లో వరుసగా మూడోసారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవెల్లి కరు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు సంబంధించి ఢిల్లీ నుంచి నేషనల్ టె
నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో శుక్రవారం వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది జల సమాధి అయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బోలక్పల్లి శివారులోని మంజీర తీరంలో తల్లి, కూతురితోపా�
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కు ఆర్మూర్ పట్టణానికి చెందిన పోలా సుధాకర్ను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయ
ఎన్నికల హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కేసిందని, వీవోఏలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి మోసం చేసిందని బీఆర్ఎస్ మండల నాయకులు తేళ్ల రవికుమార్, సమీకుర్, మోరే కిషన్. నజీర్ పేర్కొన్నా�
బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేఆర్ సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
కేంద్రానికి ధాన్యాన్ని తరలించి వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయడంలేదని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో మాచారెడ్డి- అన్నారం ప్రధాన రహదారిపై ఆదివ