మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యులను నిజామాబాద్ ఎక్సైజ్ బృందం పట్టుకుంది. ఆ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లాలో అధిక ధర కు విక్ర�
గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కోటగిరి ఎంపీడీవో విష్ణు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సన్�
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడటం ఉత్తమమని కోటగిరి ఎస్సై సునీల్ వాహనదారులకు సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలో ఎస్సై, పోలీస్ సిబ్బంది, స్థానికులతో కలసి గురువారం హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ నిర్వహి�
తమ ఊరికి ఫార్మా కంపెనీ వద్దంటూ కామారెడ్డి జిల్లా భిక్కనూరు వాసులు తేల్చిచెప్పారు. భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్యూజన్ హెల్త్కేర్ ఫార్మా కంపెనీపై బుధవారం ప్రభుత్వం ప్రజా�
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామ పరిధిలోని కొత్త తిరుపతి ఆడవుల్లో మంగళవారం రాత్రి జిట్ట లేగదూడపై దాడి చేసి హతమార్చినట్లు ఇంచార్జి ఎఫ్ఆర్ఓ బీ రవీందర్ బుధవారం తెలిపారు.
నందిపేట మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని సర్పంచులంతా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ఆయా అంశాలపై చర్చించారు. అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
సెర్వికల్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపించే ప్రధాన క్యాన్సర్లలో ఒకటని డాక్టర్ గ్రీష్మిక అన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికవర్ దవఖానలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందస్తు పరీక్ష�
బాలురు బాలికల మధ్య సమానత్వం పాటించాల్సిన అవసరం ఉందని, లింగ వివక్ష చూపొద్దని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు సీడీపీవో పద్మ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో యువ కిశోర �
నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఆడబిడ్డ వివాహానికి సామాజిక కార్యకర్త బీఆర్ఎస్ మండల నాయకుడు ఎంఏ హకీం బుదవారం ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ మండలానికి చెందిన బీఆర్ఏస్ కార్యకర్త ఆడబిడ్డ తండ్రి యునుస్ఖాన్
కామారెడ్డి జిల్లా పిట్లం మండల తహసీల్దార్గా విధులు నిర్వహించిన రాజ్య నరేందర్ గౌడ్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నూతన తహసీల్దార్గా మహేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణా రెడ్డితో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత మారయ్య గౌడ్ భేటీ బుధవారం అయ్యారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన బాలకృష్ణారెడ్డి తో పలు కీలక అంశాలపై చర్చ�
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సూచించారు. నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులతో ప్రధాన రోడ్డ�
నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(సొసైటీ) ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం గ్రామ అఖిలపక్షం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పలువురు కామారెడ్డి కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార�
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బోధన్ సబ్ కలెక్టర్ కా