మద్యం సేవించి, రోడ్డు నియమాలు పాటించని కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్ము పద్మశరత్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ని�
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్నగర్లో చోటుచేసుకున్నది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హన్మాండ్లు (58), సాయవ్వ దంపతులు వ్యవస�
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం బాలయ్య డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం ప
పోతంగల్ మండలంలోని ప్రతీ గ్రామంలో పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం మండల ప్రత్యేక అధికారి మున్ని నాయక్ అధ్యక్షతన నిర్వహిం�
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని బీసీ బాలికల హాస్టల్లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న�
Gurukul Student | గురుకుల విద్యార్థిని శ్రావణి(14) అనుమానాస్పదంగా మృతి చెందింది. తమ కూతురు మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని విచారణ జరిపించాలని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
KTR | కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్ లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మరణించడం అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ బాధాకరమైన సంఘటనకు పూర్తి బాధ్యత విద�
విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహేర్ బీన్ హందాన్ అన్నారు. పూలే దృష్టిలో నిజమైన స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదని సామాజిక స్వేచ్ఛ కూడా అని పేర్కొన్నారు.
నాలుగోసారి ఆడపిల్ల పుట్టడంతో 16 రోజుల పసికందును తల్లిదండ్రులు విక్రయించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. బాన్సువాడ కేంద్రంగా జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్హెచ్వో తుల శ్రీధర్ వెల్లడించారు.
పన్నుల వసూళ్లలో కామారెడ్డి బల్దియా వెనుకబడి పోయింది. ఒకప్పుడు రాష్ట్రంలోనే ముందుండే ఈ మున్సిపాలిటీ ఇప్పుడు అధమ స్థాయికి దిగజారింది. రెండేండ్లుగా బల్దియా పనితీరు అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఆ ప్రభావం వ
జామాబాద్ రూరల్ మండలంలోని మాధవ నగర్ గ్రామ నిరుపేద నివాసి రామస్వామి కామయ్యకు చెందిన ఐదు గేదెలు విద్యుదా ఘాతానికి గురై అక్కడికక్కడే అవి మృత్యువాత పడ్డాయి.