వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలిప్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నాగిరెడ్డిపేట ఎంపీడీవో గంగాధర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు.
‘సర్' ప్రక్రియలో భాగంగా ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా బీఆర్ఎస్ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. శనివారం ఆయన మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా, భిక�
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత మొక్కవోని పోరాట పటిమతో సాధించిన ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం పురోగతిపై శనివారం BRS కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భిక్కనూరు మండల స్థాయి నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా EF ఫామ్ల డిజిటలైజేషన్ పురోగతిని
నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిగా నిలుస్తారని బీఆర్ఎస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుధాం నవీన్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బోధన్ సమీకృత పాఠశాల భవనం పనులు ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. బోధన్ పట్టణం బెల్లాల్ శివారులో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రే�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నంబర్ లేని బైక్ పై వచ్చిన ఇద్దరు అనుమానితులు పోలీసులను చూసి బైక్ అక్�
పోషణ భారంగా భావించి కన్న కూతురునే కడతేర్చేందుకు తండ్రి, సవతి తల్లి కుట్రపన్నారు. ఏడు నెలల చిన్నారిని బ్లేడుతో గాట్లు పెట్టి కుక్కలు ఎత్తుకెళ్లాయంటూ కట్టు కథలు అల్లారు. ఎట్టకేలకు వారిద్దరూ కటకటాల పాలయ్య�
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట యువ నాయకుడు మొరిల్ శ్రీనివాస రావు నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సందర్భంగా ఉమ్మడి కోటగిరి