ఉమ్మడి మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలను భారీ వర్షం (Heavy Rains) అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలక�
గురువారం మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్ర వెల్లడించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
సామాజికవేత్త ఎంఏ హకీం బీఆర్ఎస్ పార్టీలో చేరడం హర్షనీయమని పోతంగల్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాం నవీన్ అన్నారు. మండలానికి చెందిన సామాజిక సేవా కర్త ఏంఎ హకీం ఈ నెల 28న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మరిగెమ్మ ఆలయ తృతీయ వార్షిక వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు సోమవారం ఘనంగా నిర్వహించింది. ఆలయంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత వారంలో తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు వాగులు. వంకలు పొంగిపోర్లడంతో దిగువున గల కందకుర్తి గోదావ�
ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాంను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ శనివారం పరామర్శించారు. మందకృష్ణ మాదిగ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పోచీరాం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్
హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ బసవ గార్డెన్ రోడ్ లో గ్రామీణ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ హేమలతశ్రీన�
లిఫ్ట్ అడిగి దారిదోపిడీలకు పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా�
సీపీఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో �