పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని, వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అనే శస్త్ర చికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బర్గోహైన్ తెలిపారు.
నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘాల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జై కిసాన్ మున్నూరు కాపు సంఘం గౌతమ్ నగర్ సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు తీరిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా స్టిక్కర్లతో కొనసాగిస్తున్నారని, వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) �
ఫార్ములా ఈ రేస్ ఒక బేఖారు కేసు అని, కేటీఆర్ ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్�
Minister Seethakka | కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వరిధాన్యం కొనుగోళ్లు చేయండి.. బోనస్ ఇవ్వండి అని అడిగిన పాపానికి రైతులకు పార్టీలు అంటగట్టి మంత్రి సీతక్క అక్రమ కేసులు పెట్టించ�
Minister Seethakka | దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల రాష్ట్ర మంత్రి సీతక్క దురుసుగా ప్రవర్తించారు. పంట కొనుగోలు చేయండని ప్రాధేయపడిన రైతులను ఉద్దేశించి వారు తాగుబోతులంటూ ఆమె అవమానించారు.
బోనస్ ఎప్పుడిస్తారని, సకాలంలో పంట కొనుగోళ్లు త్వరగా చేపట్టాలని రైతులు మంత్రి సీతక్క ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సీతక్క రైతులపై దురుసుగా ప్రవర్తించి అసలు మీరు రైతులేనా అంటూ అవమానించారు.
కాలపరిమితి ముగిసిన కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని టీఎన్జీవో నేతలు సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్
నిజామాబాద్ లో కల్తీ కల్లుకు వినియోగించే అల్ర్ర్ఫాజోలం (మత్తుమందు) వాడకం పెరిగిపోవడంతో దాని నియంత్రించేందుకు నార్కోటిక్ బృందం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
కుక్కల బారి నుండి అధికారులు రక్షించాలని కోరుతూ మండల కేంద్రంలో చిన్నారులు, కాలనీ వాసులతో కలిసి వినూత్న రీతిలో ప్లకార్డ్ లు పట్టుకొని సోమవారం ప్రదర్శించారు. కా
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కు యత్నించాలని ఘటనపై పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో నగర సీఐ శ్రీనివాసరాజ్ ఆధ్వర్యంలో ర
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం ఓ విద్యార్థిని దుండగులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఏడో తరగతి చదివే బాలిక కిల్లా రోడ్డులోని పాఠశాలకు వెళుతుండగా కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ �
రోబార్ విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, ఆయనను విధుల నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోతంగల్ మండలంలోని హాంగర్గ గ్రామపంచాయతీలో ఎంపీడీవో చందర్ సమక్షంలో గ్రామస్తులు సమాంవేశం నిర్వ