బోధన్ పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వర్ణకార సంఘం భవనంలో ఆయన చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు చిరస్మరణీయమని పిట్లం తహసీల్దార్ మహేందర్ అన్నారు. పిట్లం తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహి�
బాన్సువాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త, ప్రాపెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
కామారెడ్డిలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. కామారెడ్డి పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగుపారుతోంది. జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో నీరు పలు ఇం�
ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించిన ఆరో టౌన్ పోలీసు సిబ్బందిని సీపీ మంగళవ�
నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లుతోంది. సోమవారం సాయంత్రానికి 1.575 టీఎంసీ ఉండినది. సోమవారం సాయంత్రం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రాజెక్టులోకి వరద �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి అనంతరం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని అర్ధరాత్రి సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి వచ్చేసరికి దొంగతనం జరిగినట్�
పిట్లం మండల వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 127 మి.మీ నుంచి 141.1 మి.మీ వరకు వర్షపాతం నమోదైనట్లు సమాచారం. దీంతో పిట్లం మండలంలోని కాకి వా�
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలాల్లో నాటిన వరి నాటు పూర్తిగా కొట్టుకుప
తల్లి కాలు విరిగిందనే మనస్తాపంతో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులంతా ఆస్పత్రికి వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న అతను దిగులుతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్
నిజామాబాద్ నగరంలో ఊర పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలలో నిర్వహించిన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేకించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు.
మారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్ నగర్ మండల పరిధిలోని సింగీతం రిజర్వాయర్కి ఎగువ భాగం నుంచి 661 క్యూసెక్కుల నీరు ఇన్ప్లోగా వస్తోంది. దీంతో అంతే స్థాయిలో మూడు వరద గేట్ల ద్వారా నీటిని నిజాంస�
వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు పెన్డౌన్, షట్ డౌన్ ప్రకటించారు. పే స్కేల్ అమలు చేయాలని రెండు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని పేర్కొంటూ వీబీజీ రాంజీ ఉద్యోగులు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేల్పూర్ మండలంలోని కప్పల వాగు, పెద్దవాగులకు వరద నీరు చేరుతోంది. దీంతో వాగులపై ఉన్న చెక్ డ్యామ్ లో పైనుండి వరదనీరు ప్రవహిస్తోంది. గత మూడు రోజుల నుండి కురుస్తున్న
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ సమీపంలో ఉన్న చెక్పోస్టు వద్ద సిబ్బంది అక్రమ వసూళ్లు చేస్తున్న వీడియో వైరల్గా మారగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.