నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ లో జరుగుతున్న సీఏటీసీ వార్షిక శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏపీ, తెలంగాణ Air Commondore నర్సింగ్ సాయిలని (Narsingh Sailani) సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్స్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడ
పాస్పోర్టు విచారణలో నిర్లక్ష్యం వహించిన భిక్కనూరు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్సై నర్సయ్య, రామారెడ్డి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిపై అధికారులు వేటు వేశార�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కృత్రిమ (కల్తీ) కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలు కలిగియున్న సమాచారం మేరకు న�
Kamareddy | దీపావళి రోజు దక్షిణాఫ్రికాలో తెలంగాణ వాసి మృతిచెందాడు. దక్షిణాఫ్రికాలో కామారెడ్డి జిల్లా భిక్కనూర్కు చెందిన బత్తుల శ్రీనివాస్ (32) అనుమానాస్పదస్థితిలో మరణించాడు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. పొతంగల్ మండల కేంద్రంలోని సహకార సంఘం సొసైటీని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
భారీ వర్షాలవల్ల వరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, ప్రభుత్వం సన్నలకు బోనస్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పోతంగల్ మండల కేంద్రంలో అన్నదాతలు సోమవారం ధర్నా, రాస్
‘అధైర్యపడొద్దు.. మి మ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. క్షేమంగా స్వదేశానికి రప్పిస్తాం’ అని జోర్డాన్లో చిక్కుకున్న 12మంది తెలంగాణ కార్మికులకు మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.
Kamareddy | తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లెకు చెందిన యువకుడు మేకల అఖిల్ యాదవ్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర సన్మానించారు. కామారెడ్డి జిల్లాలో అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా పట్టుకోవడంలో సహకరించిన దేశాయిప�
డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు మైక్ సెట్ ను ఎన్నారై స్వగ్రామానికి చెందిన పూర్వ విద్యార్థిని దీపా రెడ్డి మైక్ సెట్ ను శనివారం అందజేశారు. తన స్వగ్రామమైన పాఠశాలలో చదివి ఉన్నత �
హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనీ కంటేశ్వర్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కస్టమర్ తిరుపతి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం నుండి ముగ్గురు విద్యార్థినిలు వెళ్లిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. నగరంలోని కోట గల్లి ఎస్సీ హాస్టల్లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన రెండో టౌన్ ఎస్ఐ మ�
పొతంగల్ మండల కేంద్రంలో పాథోలాజికల్ ల్యాబ్ ను బీఆర్ఎస్ నాయకుడు ఎంపీటీసీల ప్లోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాస్ రావు స్థానిక నాయకులతో కలిసి బుధవారం ప్రారంభించారు. రుద్రూర్ మండలానికి చెందిన బీఆర్ఎ�