అన్నా భావు సాటే సేవలు చిరస్మరణీయమని పోతంగల్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాదవ రావు అన్నారు. అన్న భావు సాటే 105వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద భావు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవార
నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామానికి చెందిన పీ గౌతమ్ కృష్ణ, కర్నె భిశ్వజిత్ ఇద్దరు విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ కనబరిచినందుకు కోటగిరి జై కిసాన్, ఆదర్శ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో �
Students | బిచ్కుందలోని జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటన చేశారు. క్షేత్ర పర్యటనలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ శివారులోని పంట పొలాల్లోకి విద్యార్థులను తీసుకెళ్లి వ్యవసాయ పనులప�
Gambling | సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక బృందంతో పేకాట స్థావరాలపై దాడి చేసి పేకాట ఆడుతున్న 9 మంది పేకాటరాయుళ్లను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు.
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కామారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు.
వంతెన అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.మండలంలోని కొల్లూరు-దోమలెడ్జి వెళ్ళే దారిలో వాగు వద్ద వంతెన పనులు నిలిచి పోయాయి. పనులు ప్రారంభించి రెండేండ్లు గడుస్తున్న పిల్లర్ దశలోనే ఉంది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి జల్లులతో కూడిన వర్షం ఏకధాటిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పటికీ అనేక చోట్ల జల్లులతో కూడిన వర్షమే పడుతోంది.
KTR | రేవంత్ రెడ్డి అపరిచితుడు సినిమాలో రాము, రెమో లాగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ అరాచకాలు, దారుణాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేది ఒక్క కేసీఆర్ నాయకత్వమే అని తెలిపారు.
కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే సాయిలును పోలీసులు అవమానించారో.. అదే అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సత్కరించారు.
తాడ్వాయి మండలం దేమే కలాన్లో మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. రెండురోజుల క్రితం గ్రామంలో 24 గంటల వ్యవధిలో డయేరియాతో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి గ్రామానికి చెందిన నాన్మీన్
డయేరియాతో ఇద్దరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమె గ్రామంలో చోటుచేసుకున్నది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మూడు రోజులుగా గ్రామస్థులు వాంతులు, విరేచనా�