కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో 27 నుండి తృతీయ పుష్కర మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో కమిటీ సభ్యులు గురువారం విల�
జామాబాద్ జిల్లా కేంద్రంలోని స్వయంభూ శంభుని గుడిలో పట్టపగలు దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఆలయం గోడదుకి లోనికి ప్రవేశించి గుడిలోని పూజ సామగ్రిని దోచుకు వెళ్లిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల పై తిరగబడి భౌతిక దాడులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్ఎస్ఐ శ్రీన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు మూడిన్లకు కన్నం వేశారు. స్థానిక వినాయక నగర్ ప్రాంతంలోని మూడు ఇళ్ల తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బంగారు నగలు, వెండి వస్తువులు, నగదును ద�
ఆల్ ఇండియా యూనివర్సిటీ ఆక్వాటిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్ - 2025-26 స్విమ్మింగ్ పోటీలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (చెన్నై) తమిళనాడు రాష్ట్రంలో డిసెంబర్ 18నుండి డిసెంబర్ 22 వరకు నిర్వహించారు.
Fake Notes | నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. వర్ని మండలంలోని ఓ బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు ఓ రైతు తీసుకొచ్చిన డబ్బులను దొంగ నోట్లుగా అధికారులు గుర్తించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గురువారం చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి, ధర్నా కార్యక్రమం పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోగ్రామీణ మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఐ శ్రీనివాస్ హాజరై ప్రారంభ
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్పేటలో కాంగ్రెస్ గూండాగిరీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెర్రజేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అధికార పార్టీ నేత.. బీఆర్ఎస్ అభ
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో సోమవారం మల్లికార్జున స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అగ్నిగుండాలు అఖండ దీపారాధన, గణపతి గౌరీ పూజ, స్వస్తి పుణ్యా వచనం, మల్లికార్జున స్వామి కళ్యాణోత�
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఆ పార్టీ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతి మించుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహ
ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకా