Kamareddy | కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతలకు దారితీసింది
Bansuwada : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరకు లాఠీచార్జికి దారి తీసింది. అసలేం జరిగిందంటే..?
మన ఇసుక వాహనం ఆన్లైన్ కార్యక్రమాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని తహసీల్దార్ గంగాధర్ సూచించారు. ఈ మేరకు ఆయన ఆన్లైన్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు. రోజులు గడుస్తున్నా తమకు సమయానికి యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
ఇన్నేండ్లు వయస్సులో పెద్దవారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని గౌరవించానని, అనవసరంగా తన జోలికి వస్తే ఆయన చరిత్ర మొత్తం బయటపెడతానని కామారెడ్డి ఎ మ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు.
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీపై ఆరోపణలు సరికావని, ఆయనను విమర్శించే స్థాయి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి లేదని డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుప
తెలంగాణ జాతిపిత, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ సీఏం కేసీఆరేనని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు వల్లే పల్లి శ్రీనివాస రావు, తెల్ల రవికుమార్, మోరే కిషన్ అన్నారు.
కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఇప్ప ఉమారాణి, వైస్ చైర్మన్గా కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగా కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం సోమవారం నిర్వహించారు. అనంతరం చైర్మన్ ఎన్న�
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ఏ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నామని, కొత మంది సోషల్ మీడియాలో తాము కాంగ్రెస్లో చేరినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని,
ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నవనాథ్ సిద్ధుల గుట్టపై శివాలయంలో ఆదివారం శివనామ స్మరణలతో శివాలయం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయంలో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శివలింగానికి తమ మొక్కులను చెల్లిం
గీత కార్మికుల హక్కుల కోసం, గీత సొసైటీల ఏర్పాటు కోసం కృషి చేసిన మహానీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం అని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు.