బోధన్ పట్టణం ఏకచక్ర నగర్ లోని సంతాన నాగమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో అర్చకుడు సంతోష్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం హారతి అనంతరం అన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో ఉన్న హైటెక్ డెంటల్ ఆధ్వర్యంలో 100 కేఎం సైకిల్ రైడ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. నిజామాబాద్-కామారెడ్డి జాతీయ రహదారిపై ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహి�
రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం అబ్బా స్వామి అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో రామారెడ్డి గ్రామానికి చెందిన యువకుడు బండి ప్రవీణ్ రూ.5వేలు మృతుడి కుటుంబానికి ఆదివారం ఆర్థిక సాయంగా అందజేశాడు.
Panchayat Elections : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ ఓ ఊరి ప్రజలు మాత్రం నిరసన గళం వినిపిస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపకుండా నిర్వహించ తలపెట్టిన ఎ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ హాస్పిటల్లో కిడ్నీకి పాక్షిక నిప్రెక్టమీ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కుడివైపు కిడ్నీ(మూత్రపిండం)కి పాక్షిక నిప్రెక్టమీ శస్త్ర చికిత్స చేసి సగం క�
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సవాయి మాన్సింగ్ స్టేడియం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్-2025 నవంబర్ 25 నుండి నవంబర్28 వరకు జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టప�
కోటగిరి మండల కేంద్రంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి పడి పూజ శుక్రవారం వైభవంగా నిర్వహించారు. సాత్విక్ కన్నె స్వామి పడి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణపతి, కుమారస్వామి అనంతరం అయ్యప్ప స్వామి పడి పూజను వై�
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన ఏలే మల్లికార్జున్ నియామకమయ్యారు. ఆయన డీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకా�
గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతీ ఒక్క ఓటరు సహకరించాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి సూచించారు. క్రిటికల్(సమస్యాత్మక) గ్రామంగా గుర్తింపు ఉన్న నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఆకుల కొండూర
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల్లో జరగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డ
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలలో తొలిరోజు మండలంలోని 20 గ్రామపంచాయతీలకు గాను గురువారం సర్పంచ్ పదవులకు 14 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడ�
బీసీలకు కాంగ్రెస్ మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, ఏసీల తో పాటు విలువైన డాక్యుమెంట్లు కాలి
తెలంగాణ యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పత్రికా ప్రకటన విడుదల