బాన్సువాడ ప్రభుత్వ వంద పడకల మాత శిశు ఆసుపత్రి వైద్యం వికటించి ఐదుగురు బాలింతలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ దవాఖానలో ఏమైందో ఏమో తెలియని పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిట్లం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువతకు ఆల్బెండాజోల్ మాత్రలను సోమవారం పంపిణీ చేశార�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావుపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్�
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ సమీపంలోని అశోక్సాగర్ చెరువు కట్ట సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.
చందూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో రైతన్నలు తమ వ్యవసాయ క్షేత్రాలు హుషారుగా నారుమడులను తయారుచేసి జోరుగా వరి నాట్లు వేశారు.
బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉండి హింసాత్మాకమైన భాషను ఉపయోగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్షణం పదవిలో ఉండటానికి అర్హుడు కాదని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ మాజీ కన్వీనర్ దాదాన్
నేత్రదానం చేసి కుటుంబంలో మానవత్వం చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని చైతన్ నగర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు రమారాణి అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానిక పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముండే ఎం జగదీష్ (60) అనే వ్యక్తి గత రెండు �
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని పోచారం గ్రామంలో నూతన రేషన్ బియ్యం దుకాణాన్ని సోమవారం తహసీల్దార్ రాజశేఖర్ (MRO), ఎంపీడీవో అభినవ్ చందర్ కలిసి ప్రారంభించారు.
బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే 108 అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వాసుపత