ఆర్ అండ్బీ ఈఎస్సీ (రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్) మోహన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడ పెట్టాడని అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఉదయం నుండి దాడులు చేపట్టి సోదాలు చేస్తున్నారు.
జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట్ గ్రామంలోని సహకార సంఘం (సొసైటీ) గోదాంలను ఆమె మంగళవారం తనిఖ�
బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని తల్లిదండ్రులకు కామారెడ్డి కలెక్టర్ ఆసీస్ సంగ్వాన్ సూచించారు. రామారెడ్డి మండల కేంద్రంలోని దళిత వాడలో మంగళవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ ప
పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సీసీడీఎన్ఎస్ 2.0(క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం), ఈ-సాక్ష్య అమలుపై డైరెక్టర్ జనరల్ పోలీస్ ఆఫ్ పోలీస్ సీవీ ఆ�
పరిసరాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని డీపీవో శ్రీనివాసరావు అన్నారు. భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడ�
బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని కాలనీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రజల సహకారంతో వార్డు ను అభివృద్ధి చేస్తామని 19వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మక్బూల్ సూచించారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాధితుల సమస్యలపై నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరించినట్లు నిజామాబాద్ అదనపు డిసిపి(అడ్మిన్) శుభం ప్రకాష్ తెలిపారు.
అటవీ భూములను కబ్జాల నుండి రక్షించాలని కోరుతూ సిరికొండ మండలం రావట్ల గ్రామస్తులు కలెక్టరేట్కు సోమవారం తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నూతన కలెక్టరేట్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహి�
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజీవాడ గ్రామంలో సహకార సంఘం వద్ద యూరియా రైతులు రైతులు బారులు తీరారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న రైతులకు సహకార సంఘం వద్ద సోమవారం పంపిణీ చేస్తామని అధికారులు తెలిపా
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు సాయి ఎడ్యుకేషన్ సొసైటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశ్రాంత ఐఆర్ఎస్ జరుపుల గోవిందు, డాక్టర్ లీలా ఆధ్వర్యంలో పందిమడుగు ప్ర�
భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందం అవగాహన అవగాహన కల్పించింది.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని బాన్సువాడ మండలంలోని కొత్తబాది సర్పంచ్ సాయాగౌడ్ అన్నారు. గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన సోమవారం గ్రామసభను ఏర్పాటు చేశారు.
విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
క్రికెట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడికి అద్భుత అవకాశం దక్కింది. రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీల్లో ఇప్పటికే ప్రతిభ చాటుతున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లి గ్రామానికి చెందిన చిన్నుగ�