ఇన్నేండ్లు వయస్సులో పెద్దవారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని గౌరవించానని, అనవసరంగా తన జోలికి వస్తే ఆయన చరిత్ర మొత్తం బయటపెడతానని కామారెడ్డి ఎ మ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు.
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీపై ఆరోపణలు సరికావని, ఆయనను విమర్శించే స్థాయి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి లేదని డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుప
తెలంగాణ జాతిపిత, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ సీఏం కేసీఆరేనని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు వల్లే పల్లి శ్రీనివాస రావు, తెల్ల రవికుమార్, మోరే కిషన్ అన్నారు.
కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఇప్ప ఉమారాణి, వైస్ చైర్మన్గా కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగా కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం సోమవారం నిర్వహించారు. అనంతరం చైర్మన్ ఎన్న�
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ఏ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నామని, కొత మంది సోషల్ మీడియాలో తాము కాంగ్రెస్లో చేరినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని,
ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నవనాథ్ సిద్ధుల గుట్టపై శివాలయంలో ఆదివారం శివనామ స్మరణలతో శివాలయం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయంలో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శివలింగానికి తమ మొక్కులను చెల్లిం
గీత కార్మికుల హక్కుల కోసం, గీత సొసైటీల ఏర్పాటు కోసం కృషి చేసిన మహానీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం అని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు.
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రుద్రూర్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ పార్టీ వ్యతిరేక కార్యకలపాలు మానుకోవాలని మండల కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. పోతంగల్ మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
Banswada | మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.
Municipal Elections | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పట్టణంలో బీఆ
పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎత్తోండ క్యాంపు సర్పంచి గైనీ వీర మణి అన్నారు. కోటగిరి మండలం ఏత్తొండ క్యాంప్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సోమవారం యూనిపాంలు పంపిణీ చేశారు.