నిజామాబాద్ జర్నలిస్టుల చిరకాల కోరిక అయిన ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.
భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా కళ్యాణ తలంబ్రాలు, ప్రసాదం అందించనున్నట్లు బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ జాదవ్ ప్రకాష్ తెలిపారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదృశ్యమైన ముగ్గురు పిల్లల మృతదేహాలు చెరువులో లభ్యం కాగా.. వారిని హత్యచేసింది కన్నతండ్రేనని పోలీసులు తెలిపారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్య�
కన్న తండ్రే తన పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తనను నమ్మి ఆటోలో వచ్చిన కన్న కూతుళ్లను చెరువులోకి తోసేసి హత్యకు పాల్పడ్డాడు. అనంతరం తన పిల్లలు కనిపించడంలేదంటూ నమ్మించడానికి యత్నించగా, పోలీసుల దర్యాప్తులో తం�
అదృశ్యమైన ముగ్గురు కూతుళ్లను కన్నతండ్రి ఇస్మాయిల్ హత్య చేశాడని ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో �
Kamareddy : కామారెడ్డి జిల్లాలో ఇద్దురు చిన్నారులు అనుమానాస్పద విధంగా మరణించారు. ఆర్బీనగర్ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు శనివారం ఉదయం అదృశ్యమవ్వగా.. వారిలో ఇద్దరు స్థానిక చెరువులో శవమై తేలారు.
రెంజల్ మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ జన్మదినాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలోశనివారం ఘనంగా నిర్వహించారు. కస్తూర్బా గాంధీ బాలికల పారశాల విద్యార్థుల మధ్య కేక్ �
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న వర్సిటీలోని సౌత్ క్యాంపస్ వసతీగృహంలో మంగళరవా అర్ధరాత్రి విద్యార్థుల
ఆదిలాబాద్ కు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆర్మూర్ పట్టణంలోని హైవే వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం ఘన�
పోతంగల్ మండలంలోని కోడిచర్లలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా వీచిన తీవ్రగాలులతో చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో 15 నుండి 20 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంట గాలి బీభత్సానికి తట్టుకో�
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నాయకులు డిగ్రీ కళాశాల ఆస్తుల వివాదాన్ని తెర పైకి తీసుకొచ్చారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నా రు. సోమవారం ఆయన కలెక్టర్ అశీష్ సంగ్వాన్ను కలిసి విన
లబ్ధిదారులకు పింఛన్లను సక్రమంగా అందజేయాలని ధర్పల్లి ఎంపీడీవో లక్ష్మారెడ్డి సూచించారు. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మారెడ్డి �
చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆశ వర్కర్లు హైదరాబాద్కు తరలివెళ్తుండగా ఎడపల్లి పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటు అని రాష్ట్ర ఆశ వర్కర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రాజమణి ఆగ్రహం వ్యక్తం చేశారు.