స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలలో తొలిరోజు మండలంలోని 20 గ్రామపంచాయతీలకు గాను గురువారం సర్పంచ్ పదవులకు 14 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడ�
బీసీలకు కాంగ్రెస్ మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, ఏసీల తో పాటు విలువైన డాక్యుమెంట్లు కాలి
తెలంగాణ యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పత్రికా ప్రకటన విడుదల
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు మండలంలో బుధవారం క్లస్టర్ లు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో చందర్ తెలిపారు. మండలంలో 20 గ్రామపంచాయతీలు ఉండగా ఇందుకు గాను ఐదు నామినేషన్ క్లస్టర్ల ఏర్పాట�
కామారెడ్డి జిల్లా నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన నిజాంసాగర్ మండలానికి చెందిన ఏలే మల్లికార్జున్ బుధవారం హైదరాబాదులో ఈ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను కట్టిస్తున్నదని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
పోతంగల్ మండలంలోని హంగర్గలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాలను సోమవారం సీడీపీవో పద్మ హంగర్గ, హంగర్గ బీసీ కాలనీలో రెండు భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు
నిజామాబాద్ జిల్లాలో మల్టీ లెవెల్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. అమాయక ప్రజలకు అధిక లాభం ఆశ చూపించి వాళ్ల వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ టోకరాకు పాల్పడుతున్నారు.
కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండల కేంద్రంలో సోమవారం మహిళా శక్తి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
బోధన్ పట్టణంలో సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళ
ఈనెల 23 జగిత్యాల డీఎల్ గార్డెన్స్ లో నిర్వహించతలపెట్టిన గల్ఫ్ గోస సభను విజయవంతం చేయాలని ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు కోరారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రవాస భారతీయు
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మఫ్టీలో వచ్చారు. అయితే ఊర్లో ఎవరో అపరిచితులు తిరుగుతున్నారని గ్రామస్తులు వారిపై దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా రామారెడ్డి మండలం మద్దిగుంటలో చోటుచేసుకు�