ఇస్రోజీవాడి గ్రామంలో చిన్నారుల విద్యాభివృద్ధికి బాటలు వేస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమరీ పాఠశాలను ఆ గ్రామ సర్పంచ్ చిందం మల్లేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలో తొలిసారిగా చిన్నపిల్లల కోసం ప్రత�
నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ 13వ డివిజన్ ప్రజలు అర్హులైన పేదలకు ప్రభుత్వ భూమిని పంచి ఇవ్వాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు పలువురు వినతి పత్రం అందజేశారు. సారంగాపూర్ లో 231 సర్వే నంబర్ 13వ డివిజన్లోని భూ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 10న జిల్లా కేంద్రంలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్ ఘటనలు మరవకముందే కాజాగా సోమవారం మరో ఘటన చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయ తృతీయ పుష్కర కుంబాభిషేకం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం గణపతి హోమం, శత చండి హోమం, అయ్యప్ప స్వామికి అభిషేకాలు, మహా పడిపూజ, నైవేద్యాలు తదితర పూజలు అంగరంగ వైభ
Kamareddy | పంచాయతీ ఎన్నికల్లో ఓడిన ఓ అభ్యర్థి దూషణలు భరించలేక వార్డు ప్రజలు.. ఆమె పంచిన చీరలు, మద్యం సీసాలు, కూల్డ్రింక్స్ తిరిగి వాపస్ ఇచ్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో 27 నుండి తృతీయ పుష్కర మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో కమిటీ సభ్యులు గురువారం విల�
జామాబాద్ జిల్లా కేంద్రంలోని స్వయంభూ శంభుని గుడిలో పట్టపగలు దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఆలయం గోడదుకి లోనికి ప్రవేశించి గుడిలోని పూజ సామగ్రిని దోచుకు వెళ్లిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల పై తిరగబడి భౌతిక దాడులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్ఎస్ఐ శ్రీన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు మూడిన్లకు కన్నం వేశారు. స్థానిక వినాయక నగర్ ప్రాంతంలోని మూడు ఇళ్ల తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బంగారు నగలు, వెండి వస్తువులు, నగదును ద�
ఆల్ ఇండియా యూనివర్సిటీ ఆక్వాటిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్ - 2025-26 స్విమ్మింగ్ పోటీలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (చెన్నై) తమిళనాడు రాష్ట్రంలో డిసెంబర్ 18నుండి డిసెంబర్ 22 వరకు నిర్వహించారు.
Fake Notes | నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. వర్ని మండలంలోని ఓ బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు ఓ రైతు తీసుకొచ్చిన డబ్బులను దొంగ నోట్లుగా అధికారులు గుర్తించారు.