పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో చోటు చేసుకుంది.
ప్రతీ విద్యార్థి లక్ష్యం తో పని చేస్తే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు అని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో రైడ్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన �
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.
కామారెడ్డి కోర్టులో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కానిస్టేబుల్ ఓ కేసు విషయమై బాధితుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్ట
పెద్ద కొడప్ గల్ (పిట్లం), మే 22 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇండ్ల నిర్మాణ పన
విద్యుత్తు షాక్తో రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఘన్పూర్(ఆర్) లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా రాజు(35) బుధవారం ఉదయం తన పొలంలో గెట్లపై ఉన్న మొక్కలను గొడ్డలితో తొలగి
వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సం�
నిజామాద్ జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ ప్రదీప్ కుమార్ సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15న బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్లో చనిపోయిన ఏవో �
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ఇళ్లను పేదవారికి మాత్రమే మంజూరు చేయాలని 13వ డివిజన్ బీఆర్ఎస్ ఇంచార్జ్ మహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ అన్నారు. ఆయన మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను బుధవారం కలిసి �
జిల్లాలో రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన రౌడీషీటర్లతో మంగళవారం సమావేశం న�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా మెడికల్ అధికారుల కండ్లుగప్పి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్ల బాగోతం బట్టబయలైంది. ప్రజలకు ప్రాణం పోసేవారు వైద్యులని ఒకపక్క జనాలు నమ్ముత�
బోధన్ పట్టణంలోని శ్రీలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పుష్కర బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర కాలనీలో నిర్మించిన ఈ ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి వి�
పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ అధ్యక్షతన శనివ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దుండగులు కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు తాళం వేసిన ఇండ్లు, గుడులు, వ్యాపార సముదాయాలలో దొంగతనాలకు పాల్పడిన దుండగులు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. పోలీసుల న