తాగునీటి సమస్య ఉంటే 1916 టోల్ ఫ్రీ నంబర్ కు సంప్రదించాలని ఆర్డబ్య్లూఎస్ డీఈ మున్నీ నాయక్ అన్నారు. పోతంగల్ మండలంలోని గ్రామపంచాయతీలో సోమవారం ప్రత్యేక అధికారులు గ్రామ కార్యదర్శులతో ఆర్డబ్ల్యూఎస్ అధికా
ఆర్మూర్ పట్టణంలోని నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో నిర్మించిన రైతు బజార్ ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి శనివారం పార్టీ
పేకాట ఆడుతున్న ఏడుగురిని మంగళవారం రాత్రి అదుపులో తీసుకున్నట్లు కోటగిరి పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూర్ గ్రామ శివారులో రాత్రి సమయంలో పేకాట ఆడుతున్నట�
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల నిమిత్తం వార్డుల వారీగా తుది ఓటరు జాబితా సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో తుది జాబిత�
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు బంగారు షాపులలో దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య వెల్లడించారు. కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ హా�
కోరుట్ల పట్టణంలో ని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు..స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణ శివారు మెట్ పల్లి రోడ్డు లోని జిఎస్ గార్డెన
పోతంగల్ మండల కేంద్రంలోనీ పీహెచ్సీలో పనిచేస్తున్న 51మంది ఆశా కార్యకర్తలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో యూనిఫామ్ చీరలను అధికారులు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ కల్లూరి స�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాల్లో పేకాట, కోడిపందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు త
నిజామాబాద్ అమ్మెచ్యూర్ థైక్వాండో అసోసియేషన్ క్రీడాకారి సాయి ప్రసన్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు అమీచూర్ థైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివార�
వడ్డే ఓబన్న సేవలు చిరస్మరణీయమని నాయకుడు వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు హన్మంతు అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో గల ప్రధాన కూడలి వద్ద వడ్డే ఓబన్న జయంతి వేడుకలను వడ్డెర సంఘ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి ఆదివ�
పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా సీపీఐ ఉంటుందనీ, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదేనని సీపీఐ కోటగిరి మండల కార్యదర్శి విఠ ల్ గౌడ్ అన్నారు. మండలకేంద్రంలో బహిరంగ సభకు సంబంధించిన �
భారతీయ చరిత్రలో అత్యంత పవిత్రమైన సోమనాథ్ పుణ్యక్షేత్రం పై 1026 జనవరిలో గజిని మహమ్మద్ చేసిన క్రూరమైన దాడికి వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు చే�