స్ఆర్ ఫౌండేషన్ (విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి సహకారంతో ) జనగామ గ్రామానికి చెందిన భ్యాగరి జ్యోతి వివాహానికి గురువారం రూ..25వేల ఆర్థిక సాయం అందజేశారు.
మండలంలోని జల్లపల్లి ఆబాదిలో యువకులకు చైతన్యపరిచేందుకు గురువారం సామజిక సేవా కర్త ఏంఎ హకీమ్ క్రికెట్ కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతోపాటు చదువుల�
నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు విఠల్ గౌడ్ కార్మికులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జి�
బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన మంగలి అఖిల అదే గ్రామానికి చెందిన విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి సహకారంతో విద్యలోనూ క్రీడల్లోనూ రాణిస్తూ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస�
వరుస దొంగతనాల కేసులో నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివర�
మున్నూరు కాపు సంఘం రాష్ర్ట ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సబ్ కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో ఆకుల శ్రీనివాసరావు అ�
ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని రెండు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ టీం దాడులు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు.
బోధన్ పట్టణ ఎంఐఎం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు నూతన కమిటీ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీ తెలిపారు. బోధన పట్టణంలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమ�
మ్రేడ్ పడాల రాములు చేసిన పోరాటాలను, ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళులు అని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ అన్నారు.
బోధన్ పట్టణం బీడీ నగర్ లోని శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు ప్రవీణ్ మహారాజ్, రోహిత్ శర్మలు కార్యక్రమాల�
Tragedy | ఉక్కపోతతో ఉపశమనం పొందడానికి ఏర్పాటు చేసుకున్న కూలర్ తల్లీకూతురి పాలిట మృత్యుపాశమైంది. నిద్రిస్తున్న సమయంలో కూలర్కు కాలు తగలడంతో విద్యుత్తుషాక్కు గురై మృతిచెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా జుక్క
. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన శనివారం ఉదయం సేవా కాలం, ప్రబోధ కి శాంతి పాఠం ద్వారా తోరణ పూజలు చచుస్థానార్చన మూల మంత్ర హవనములు నవ కలశ స్నపనం ఉత్సవమూర్తులకు పంచామృతాలు పండ్లరసాలతో అభిషేక కార్య�
విద్యుత్ షాక్ తో తల్లి కూతురు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోనీ పెద్ద గుల్లా తండాలో చోటు చేసుకుంది. ఉక్కపోతతో ఉపశమనం పొందడానికి రాత్రి నిద్రిస్తున్న సమయంలో చల్లదనం కోసం ఏర్పాటు చేసుకు�
బిబిపేట్ మండలంలోని తుజాల్ పూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని శనివారం రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం, తరలించిన ధాన్యం లారీలను రైస్ మిల్లులో దింపడం �
భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల అధారంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి, విచారణ చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్.. అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో �