బోధన్ పట్టణంలోని రోడ్డుపై గురువారం సుమారు రూ.లక్ష విలువైన ఐఫోన్ మున్సిపల్ జవాన్కు దొరికింది. కాగా ఆ జవాన్ ఆ ఫోన్ను యజమానికి అప్పగించి తన నిజాయితీని చాటాడు. బోధన్ మున్సిపాలిటీలో జవాన్ గా విధులు నిర్వ�
పంట మార్పిడీ పాటించడం ద్వారా నేల సారాన్ని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని దింతో అధిక దిగుబడులు సాధించవచ్చఅని ప్రాంతీయ వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్త డాక్టర్ రమ్య రాథోడ్,
ఎంఐఎం బోధన్ పట్టణ అధ్యక్షుడిగా మీర్ ఇలియాస్ అలిని నియామకం చేశారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణ ఎంఐఎం నూతన కమిటీని హైదరాబాద్ లో ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేతలు బుధవారం ఉత్తర్వులు అందజేశారు.
కల్తీ కల్లు, మాదకద్రవ్యాల వినియోగంతో యువత నిర్వీర్యంగా మారుతుందని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సుబ్బ రామిరెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో సదరు శాఖ ఆధ్వర్యంలో కల్తీకల్లు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగ
బీర్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వేసవి శిక్షణ శిబిరాన్ని ఇన్ఛార్జి ఎంఈఓ వెంకన్న ప్రారంభించారు. ఈ శిబిరంలో అథ్లెటిక్స్, వాలీబాల్, చెస్, డిస్క్ తో తదితర క్రీడా పోటీల తో పాటు క
పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నుండి 15 వరకు ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుండి 11:40గంటల వరకు ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిప
ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ శివారులోని ఓ గుట్టపై ఎలుగుబంటి సంచా రం కలకలం రేపింది. కళ్యా ణి గ్రామానికి చెందిన మియాజానీ అనే వ్యక్తి ఆదివారం ఉదయం తునికాకు సేకరణ కోసం తిమ్మారెడ్డి గ్రామ శివారులోని
బోధన్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులు వెను తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నెలల తరబడి కష్టపడి చదివి.. నిమిషాల తేడాతో పరీక్షా కేంద్రానికి చేరుకోగా అప్�
భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షుడిగా పసులేటి గోపి కిషన్ ను నియామకం చేస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉత్తర్వులు అందజేశారు. గోపి కిషన్ గతంలో శివసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేయగా గత ఎ�
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మల్లప్ప ప
సైబర్ నేరాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మహేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా పెద్ద కోడపగల్ మండలంలోని అంజని చౌరస్తాలోని జాతీయ రహదారి 161 పై ప్రజలకు సైబర్ నేరాలపై ఎస్ఐ మహేందర్ ఆదివారం అవగాహన కల్పి�
కళ్యాణి గ్రామానికి చెందిన మియా జానీ ఆదివారం ఉదయం తునికాకు సేకరణ కోసం తిమ్మారెడ్డి గ్రామ రామలింగం బావి పరిసరాలలోని మిషన్ భగీరథ నీటి ట్యాంక్ సమీపంలో తునికాకు కోసం వెళ్లినట్లు తెలిపారు. తునికాకు కోస్తున్�
సాగునీటికోసం భగీరథ ప్రయత్నంచేసిన ఓ యువరైతు అప్పులపాలయ్యాడు. రూ.పది లక్షల దాకా ఖర్చు, పదికి పైగా బోర్లు వేసినా నీటిచుక్క జాడకరువైన తరుణంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్�
murder | కామారెడ్డి : అప్పు ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని అడినందుకు ఓ మహిళను హత్య చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు