నందిపేట మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని సర్పంచులంతా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ఆయా అంశాలపై చర్చించారు. అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
సెర్వికల్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపించే ప్రధాన క్యాన్సర్లలో ఒకటని డాక్టర్ గ్రీష్మిక అన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికవర్ దవఖానలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందస్తు పరీక్ష�
బాలురు బాలికల మధ్య సమానత్వం పాటించాల్సిన అవసరం ఉందని, లింగ వివక్ష చూపొద్దని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు సీడీపీవో పద్మ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో యువ కిశోర �
నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఆడబిడ్డ వివాహానికి సామాజిక కార్యకర్త బీఆర్ఎస్ మండల నాయకుడు ఎంఏ హకీం బుదవారం ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ మండలానికి చెందిన బీఆర్ఏస్ కార్యకర్త ఆడబిడ్డ తండ్రి యునుస్ఖాన్
కామారెడ్డి జిల్లా పిట్లం మండల తహసీల్దార్గా విధులు నిర్వహించిన రాజ్య నరేందర్ గౌడ్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నూతన తహసీల్దార్గా మహేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణా రెడ్డితో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత మారయ్య గౌడ్ భేటీ బుధవారం అయ్యారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన బాలకృష్ణారెడ్డి తో పలు కీలక అంశాలపై చర్చ�
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సూచించారు. నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులతో ప్రధాన రోడ్డ�
నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(సొసైటీ) ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం గ్రామ అఖిలపక్షం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పలువురు కామారెడ్డి కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార�
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బోధన్ సబ్ కలెక్టర్ కా
బస్టాండ్ ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచేందుకు కొత్తగా ఎన్నికైన పోతంగల్ గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య భజరంగ్ పరిశుభ్రత పనులు చేపట్టారు. ఏళ్ల నుండి బస్టాండ్ లో గల టాయిలెట్లలో మురుగు నీరు నిలిచి రోడ్డు పక్కన వెళ�
ఇంటెల్ సహకారంతో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న మల్లారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలకు ఆరు కంప్యూటర్లను ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ బాలికలకు భవిష్యత్లో మంచి ఇంజనీర�
కామారెడ్డి మండలంలోని పీఎంశ్రీ చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలోని 6 నుండి పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం ఆధ్వర్యంలో శుక్రవారం కంటి పరీక్షలు నిర్వహించారు. ఆర్బిఎస్కే మెడి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర ప్రాంతంలోని బాచేగావ్ కు చెందిన ఓంకార్ (24)
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను జిల్లా ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆఫీసర్స్ క్లబ్ తరఫున పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు నూతన సంవత్సర �