Harinama Sapthaham | కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరంలో అఖండ హరినామ సప్తాహం కార్యక్రమాన్ని బుధవారం గ్రామస్తులు, సప్తాహం నిర్వాహకులు ప్రారంభించారు.
ఇంటర్ వార్షిక పరీక్షా ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఫలితాలు విడుదలవగా, రెండు జిల్లాల్లోనూ బాలికలు పైచేయి సాధించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Gampa Govardhan) అన్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరుగనున్న బహిరంగ సభకు కామారెడ్డి నియోజకవర్గం నుంచి 3 వేల మందికిపైగా కార్యకర్తలు తర�
Nizamabad | పట్టణ ప్రాంత విద్యార్థుల కంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు పట్టుదల, చురుకుదనం ఎక్కువ అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్ర�
Nizamabad | భిక్కనూరు ఏప్రిల్ 21 : ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే నూతన నియమకాలు చేపట్టాలని తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణ కాంట్రాక్ట్ అధ్యాపకులు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ�
Baseball | సిరికొండ, ఏప్రిల్21 : ఇండియా స్కూల్ గేమ్స్ బేస్ బాల్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి 26 వరకు న్యూఢిల్లీ లోని చత్రసాల్ స్టేడియంలో జరిగే 68వ స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు సత్యశోధక్ పాఠశాల విద్యార్ధి జ
Kamareddy | కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు 15, 16.17 వ వార్డు లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
kamareddy | కామారెడ్డి : వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అ�
Nizamabad | వినాయక నగర్, ఏప్రిల్, 20 అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండడంతో పాటు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి �
NIZAMABAD | కామారెడ్డి, బిబిపేట్ ( దోమకొండ) ఏప్రిల్ 17 : దోమకొండ లోని పెద్దమ్మ కల్యాణ మహోత్సవానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ తనయుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేత�
NIZAMABAD | వినాయక్ నగర్, ఏప్రిల్; 18: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి గొంతు ను మరో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో కోసి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు అకాల వర్షం కన్నీళ్లు తెప్పించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో దెబ్బతిన్న పంటలతో రైతులు తల్లడిల్లిపోయారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండప�
Electric shock | రాజంపేట : కుమారుడి పెళ్లి పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తో తండ్రి మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ సంఘటన రాజంపేట మండలం శివాయి పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.