టీయూ 2012లో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఉల్లంఘిస్తూ అక్రమంగా నియామకమైన వారిని పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు తీర్పు కాఫీ అందలేదని సాకుతో వాళ్లను యథేచ్ఛ�
Get together | కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-08 చదివిన పూర్వ విద్యార్థులు శనివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో కలుసుకున్న పాత స్నేహితులు ఒకరిని ఒ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్స్ లో నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) జోనల్ స్థాయి క్రీడా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆదిలాబాద్ జోన్, నిజామాబాద్ జోన్ల నారాయణ స్కూల్స్ జోనల్ స
‘వరదలు, విపత్కర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశంలో కామారెడ్డి జిల్లా మోడల్గా నిలవాలి. అందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్న చిరు వ్యాపారుల పై పోలీసులు వేటు వేశారు. నగరంలోని హైమదీబజార్ లో రోడ్ల పైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్న వారిపై గు�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నగరంలోని 60 డివిజన్లో రోడ్లు గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్ మున్నూరు కాపు సంఘం ఎదురుగా రోడ్డ
నేను ఐఏఎస్ ఆఫీసర్ను, ఇక్కడికి ఇన్చార్జి కలెక్టర్గా (Fake IAS) వచ్చా.. విధుల్లో చేర్చుకోండి అంటూ ఓ మహిళ కామారెడ్డి (Kamareddy) కలెక్టరేట్లో హంగామా చేసింది. తనకు ప్రభుత్వం ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యలు అప్పగించి�
నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ లో జరుగుతున్న సీఏటీసీ వార్షిక శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏపీ, తెలంగాణ Air Commondore నర్సింగ్ సాయిలని (Narsingh Sailani) సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్స్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడ
పాస్పోర్టు విచారణలో నిర్లక్ష్యం వహించిన భిక్కనూరు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్సై నర్సయ్య, రామారెడ్డి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిపై అధికారులు వేటు వేశార�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కృత్రిమ (కల్తీ) కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలు కలిగియున్న సమాచారం మేరకు న�
Kamareddy | దీపావళి రోజు దక్షిణాఫ్రికాలో తెలంగాణ వాసి మృతిచెందాడు. దక్షిణాఫ్రికాలో కామారెడ్డి జిల్లా భిక్కనూర్కు చెందిన బత్తుల శ్రీనివాస్ (32) అనుమానాస్పదస్థితిలో మరణించాడు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. పొతంగల్ మండల కేంద్రంలోని సహకార సంఘం సొసైటీని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
భారీ వర్షాలవల్ల వరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, ప్రభుత్వం సన్నలకు బోనస్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పోతంగల్ మండల కేంద్రంలో అన్నదాతలు సోమవారం ధర్నా, రాస్