telangana university | భిక్కనూరు ఏప్రిల్ 10 : హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ వద్ద గల రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నందు విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలపై, జీవో నెంబర్ 21 తోపాటు తమ సమస్యలను విన్నవించేందుకు వెళ్లిన
CC road work | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 10: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుండి డబుల్ బెడ్ రూమ్ కాలనీ వరకు సీసీ రోడ్డు పనులను మాజీ ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేష్ గురువారం ప్రారంభించారు.
Kotagiri | కోటగిరి : గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టాలని, గౌడ కులస్తులకు అవమానించిన గ్రామ అభివృద్ధి కమిటీ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గీత పని వారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చే
21 package works | డీచ్పల్లి, ఏప్రిల్ 9: జిల్లాలో నిర్మాణంలో ఉండి మధ్యలో ఆపివేసిన 21A ప్యాకేజీ పనులను పూర్తి చేసి పంట పొలాలకు ప్రభుత్వం నీల్లు అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప
kamareddy | బాన్సువాడ, ఏప్రిల్ 9 : కల్తీ కల్లు తయారీదారులు, విక్రయదారులను ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణముగా బడుగు జీవుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని బీజేపీ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, బీ�
ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతున్నది. కొందరి ధన దాహం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నది. మోతాదుకు మించి రసాయనాలు, మత్తు పదార్థాలు కలిపి తయారు చేస్తున్న కల్లు ప్రజలను పరేషాన్ చేస్తున్నది.
shabbir ali | మాచారెడ్డి: రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనుగడ సాధ్యమని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. మాచారెడ్డి గ్రామంలో సోమవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట�
shabbir ali | మాచారెడ్డి : రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమైన నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. మండలంలో ఆయన సోమవారం సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికార
NIZAMABAD | పోతంగల్, ఏప్రిల్ 6 : మండలంలోని గ్రామాల్లో శ్రీ రామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో హనుమాన్ స్వాములు శోభాయాత్ర నిర్వహించారు. ఉదయం నుండే హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక �
BHIKKANUR | భిక్కనూరు : భిక్కనూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ బీజేపీ జెండా ఆవిష్కరించారు.
kamareddy | కామారెడ్డి : స్థానిక సంస్థల్లో గెలుపే లక్షంగా పనిచేస్తున్నామని, ఆ గెలుపే పార్టీ బలన్ని నిరూపిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకట రమణారెడ్డి అన్నారు.
కామారెడ్డి మండలం (Kamareddy) క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
banswada | బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 3 : దొడ్డి కొమురయ్య జయంతిని మండలంలోని తాడ్కోలు గ్రామంలో గురువారం నిర్వహించారు. కురుమ సంఘం భవనంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
nizamabad | మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు గురువారం సన్న బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. నిరుపేదలందరూ సన్న బియ�