shabbir ali | మాచారెడ్డి: రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనుగడ సాధ్యమని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. మాచారెడ్డి గ్రామంలో సోమవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట�
shabbir ali | మాచారెడ్డి : రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమైన నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. మండలంలో ఆయన సోమవారం సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికార
NIZAMABAD | పోతంగల్, ఏప్రిల్ 6 : మండలంలోని గ్రామాల్లో శ్రీ రామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో హనుమాన్ స్వాములు శోభాయాత్ర నిర్వహించారు. ఉదయం నుండే హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక �
BHIKKANUR | భిక్కనూరు : భిక్కనూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ బీజేపీ జెండా ఆవిష్కరించారు.
kamareddy | కామారెడ్డి : స్థానిక సంస్థల్లో గెలుపే లక్షంగా పనిచేస్తున్నామని, ఆ గెలుపే పార్టీ బలన్ని నిరూపిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకట రమణారెడ్డి అన్నారు.
కామారెడ్డి మండలం (Kamareddy) క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
banswada | బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 3 : దొడ్డి కొమురయ్య జయంతిని మండలంలోని తాడ్కోలు గ్రామంలో గురువారం నిర్వహించారు. కురుమ సంఘం భవనంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
nizamabad | మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు గురువారం సన్న బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. నిరుపేదలందరూ సన్న బియ�
కామారెడ్డి జిల్లా (Kamareddy) ఎల్లారెడ్డి మండలం వెంకటాపురంలో విషాదం చోటుచేసుకున్నది. చెరువులో పడి ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వారిని రక్షించేందుకు చెరువులోకి దిగిన తల్లి కూడా నీటిలో మునిగి చనిపోయారు.
MLC Kavitha | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అవసరమైతే మేం కూడా ఢిల్లీకి వచ్చి, బీజేపీపై పోరాటం చేస్తాం
MLC Kavitha | రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీలు సమాధానం చెప్ప�
కామారెడ్డిలో ఓ పసిగుడ్డును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరగడం, పోలీసులు రంగంలోకి దిగడంతో శిశువు విక్రయించిన ఉదంతం బయట పడింది.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్గడ్డ తండాలో విషాదం చోటుచేసుకున్నది. ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా కరెంటు షాకుతో (Electric Shok) రైతు మృతి చెందారు. రాంపూర్గడ్డ తండాకు చెందిన పిట్ల శ�