కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర�
Collector visits | కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బీబీపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ను పరిశీలించారు.
Muncipal workers | పెండింగ్లో ఉన్న రెండు నెలల మున్సిపల్ వర్కర్స్ (Muncipal workers) జీతాలను వెంటనే చెల్లించాలని గురువారం సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ వద్ద ధర్నా నిర్వహించారు.
SP Sindhu Sharma | జిల్లా ప్రజలకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఠాగూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష (Inter Exams) కేంద్రాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల తీరు పర�
Malka Komuraiah | ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజయం సాధించిన సందర్భంగాబాన్సువాడలోని దేశాపేట్ SRNK డిగ్రీ కాలేజీలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు వందనం కార్యక్రమం నిర్వహించారు.
హత్య కేసు విషయంలో రాజీ కాలేదని కన్నతల్లిని ఓ కుమారుడు హత్యచేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండల కేంద్రానికి చెందిన
Kamareddy | ప్రతి కల్లు దుకాణంలో 6 సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కామారెడ్డి ఏఎస్సీ చైతన్య రెడ్డి ఆదేశించారు. అలాగే 18 ఏండ్ల లోపు పిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ కల్లు దుకాణంలోకి అనుమతించ�
పెండ్లి పందిట్లో కూతురి పెండ్లి జరిపిస్తున్న ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయిన విషాదకర ఘటన కామారెడ్డిలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన కుడిక్యాల బాల్
Kamareddy | కన్న కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఆ తండ్రి ఆశపడ్డాడు. అనుకున్నట్టుగానే మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయం చేశాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ అంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. క�
వ్యాపారాల పేరుతో కొందరు కేటుగాళ్లు భారీగా అప్పులు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. అమాయక ప్రజలను నమ్మించి డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్నారు. దివాళా తీశామంటూ ఐపీ పెట్టి జనానికి కుచ్చుటోపీ పెడుతున్
IG Chandrasekhar Reddy | సమాజంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం అవుతున్నాయని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి పట్టణంలో నెలకొల్పిన కమాండ్ , కంట్రోల్ సెంటర్ను ప్రారంభించ�