కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ (Sadashivanagar)మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకున్నది. ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి ఓ యువకుడు మృతిచెందారు. ఆదివారం ఉదయం సదాశివనగర్లో గోసంగి కాలనీకి చెందిన కళ్లెం సిద్ధిరాములు (17
మద్నూర్ మండల కేంద్రం నుంచి నసురుల్లాబాద్ మండలం నెమలి సాయిబాబా ఆలయానికి భక్తులు పాదయాత్రగా (Padayatra) తరలి వెళ్లారు. ఆదివారం ఉదయం మద్నూర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి చేసి బాబా పల్లకి వెంట నడుచుక�
Businessman abscond | పట్టణంలోని సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న ఓ వ్యాపారీ ( Businessman ) అప్పులు తీసుకుని సుమారు 2 కోట్లతో ఉడాయించిన ఘటన కామారెడ్డిలో కలకలం రేపుతుంది.
Eye Camp | కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ లో శుక్రవారం కంటి వైద్య నిపుణులు డాక్టర్ హరికిషన్ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
Kamareddy | కామారెడ్డి(Kamareddy) జిల్లా లింగంపేట్ మండలం కోమటిపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం అపరిచిత వ్యక్తులను(Strangers) గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాకముందు కామారెడ్డి ఇచ్చిన డిక్లరేషన్ను వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం కల్వకుర్�
కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు తొలి వేతనం కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. సివిల్, ఏఆర్, ఐటీఅండ్సీ, పీటీవో, బెటాలియన్ కలిపి 12 వేల మంది విధుల్లోకి చేరారు. గత నవంబర్లో శిక్షణ తర్వాత డ్యూటీ అ
MLC Kavitha | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో ఉన్న రాజీవ్ పార్క్ పక్కనున్న 33/11 సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ మంగళవా రం సాయంత్రం ఒక్కసారి గా పేలిపోయింది. భారీ శబ్ధంతో మంటలు చెలరేగడంతో చుట్టుపక్క
కామారెడ్డిలో ‘మాస్టర్ ప్లాన్' రద్దుపై రైతన్నలు పోరుబాట పట్టనున్నారు. రైతుల అభిప్రాయం మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసింది. అయితే ఏడాది క్రితం అధికారంలోక
విజ్ఞానాన్ని పెంచి ఉజ్వల భవిష్యత్తును అందించే గ్రంథాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన గ్రంథాలయ భవ�
జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ చైతన్యారెడ్డి తెలిపారు. గురువారం ఆమె కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించార