కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతంలో కాల్చివేసిన మృతదేహం ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. పిట్లం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పోషయ్యను సమీప బంధువు హత్య చేసి
రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటలు దాటితే ఎండ దంచేస్తున్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.6 డిగ్రీల నుంచి 37.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో గ
కామారెడ్డి గడ్డ ఉద్యమాలకు కేంద్ర బిందువు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం ఊపిరి పోసింది. నాడు ఉద్యమ ప్రస్థానంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కామారెడ్డి నుంచే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్ట�
Traffic Police | కామారెడ్డి పట్టణములోని స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, ఓల్డ్ ఎన్హెచ్ 7 పై ఇష్టరాజ్యంగా వాహనాలను పార్కింగ్ చేసిన వాహన యజమానులకు పోలీసులు జరిమానా విధించారు.
International recognition | భారత దేశంలో మొట్టమొదటి సారి జరిగిన 8వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ లో కాలేయ వ్యాధులకు సంబంధించి రీసెర్చ్ స్టడీ పైన కామారెడ్డి జిల్లా ఆయుర్వేద వైద్యురాలు చైతన్య రమావత్ ప్రశంసా పత్రాన్ని అంద
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ (Sadashivanagar)మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకున్నది. ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి ఓ యువకుడు మృతిచెందారు. ఆదివారం ఉదయం సదాశివనగర్లో గోసంగి కాలనీకి చెందిన కళ్లెం సిద్ధిరాములు (17
మద్నూర్ మండల కేంద్రం నుంచి నసురుల్లాబాద్ మండలం నెమలి సాయిబాబా ఆలయానికి భక్తులు పాదయాత్రగా (Padayatra) తరలి వెళ్లారు. ఆదివారం ఉదయం మద్నూర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి చేసి బాబా పల్లకి వెంట నడుచుక�
Businessman abscond | పట్టణంలోని సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న ఓ వ్యాపారీ ( Businessman ) అప్పులు తీసుకుని సుమారు 2 కోట్లతో ఉడాయించిన ఘటన కామారెడ్డిలో కలకలం రేపుతుంది.
Eye Camp | కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ లో శుక్రవారం కంటి వైద్య నిపుణులు డాక్టర్ హరికిషన్ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.