నామినేటెడ్ పోస్టుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. మొన్నటివరకు రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్ల పదవులను ఆశించి భంగపడిన వారందరూ.. ఇప్పుడు నుడా (నిజామాబాద్ అర్బన్ డె
డిగ్రీ ఫెయిల్.. కా నీ డాక్టర్గా అవతారమెత్తాడు. ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి స్పెషలిస్టు వైద్యుడిగా చెలామణి అయ్యాడు. పోలీసులు కూపీ లాగడంతో నకి లీ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. కామారెడ్డిలో చోటు చేసుకున
కామారెడ్డి జిల్లాలో ఎస్సై, మహిళా కానిస్టేబుల్తో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. ఎస్సై సాయికుమార్ (33)కు వృత్తిపరంగా మంచి జీవితం ఉంది. గర్భిణి అయిన భార్య, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్య చేస�
కామారెడ్డి జిల్లా (Kamareddy) అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువులో భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ (SI Saikumar) మృతదేహం లభించింది. ఇప్పటికే అదే చెరువులో బీబీపేట పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘం�
ఉమ్మడి జిల్లాలో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డిలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. చిన్నారులు వివిధ �
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండ�
సీఎం రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. సమ్మెలో భాగంగా ఆదివారం వారు
ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 48 ఎకరాలకు పైగా ఆలయ భూములు, ఇతర ఆస్తులను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు దేవాదాయశాఖ ప్రకటించింది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. సొంత పార్టీ నేతల మధ్య వైరం నడుస్తున్నది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు వ్యవహారశైలితో విసిగిపోయిన నా�
Kamareddy | కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ(Lingampeta SI) అరుణ్, రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని(ACB) ఆశ్రయించినట్లు తె�
జిల్లాలో ఈ నెల 17, 18వ తేదీల్లో గ్రూప్ -3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గ్రూప్- 3 పరీక్ష నిర్వహణపై మంగళవారం సమీక్ష �
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట మండలంలోని మెంగా రం, లింగంపేట, నాగిరెడ్డిపేట �
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. కామారెడ్డి �