Kamareddy | మారెడ్డి జిల్లాలో(Kamareddy district) విషాదం(Tragedy) నెలకొంది. ఇద్దరు పిల్లలను బావిలో (well )తోసివేసి ఓ తండ్రి ఆత్మహత్య (Father and children died)చేసుకున్న విషాదకర సంఘటన తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి కుట్లు వేసినందుకు ఫీజు చెల్లించకపోవడంతో.. వేసిన కుట్లను తొలగించారు ఓ ప్రైవేట్ దవాఖాన సిబ్బంది. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి కేంద్రంలో ఆదివారం చోటుచేసున్నది. పట్టణానికి
Kamareddy | అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ(Loan waiver) చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులను మోసం చేశారని రైతులు(Farmers), రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.
కామారెడ్డి గడ్డపై విరబూసిన సాహితీ కుసుమం దివికేగింది. ప్రముఖ కవి, ‘దాశరథి’ అవార్డు గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ (68) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్లో విషాదం చోటుచేసుకున్నది. శివ అనే 21 ఏండ్ల యువకుడు పాముతో చెలగాటమాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సరదాకు వీడియో తీసుకునే ప్రయత్నంలో ఏకంగా ప్రాణాలు పోగోట�
Snake Catcher: నాగు పామును పట్టుకున్నాడు. అందరి ముందు దాని తలను నోట్లో పెట్టుకున్నాడు. ఫోటోలు, వీడియోలు దిగాడు. కానీ ఆ సమయంలోనే ఆ పాము అతని నోట్లో కాటేసింది. ఆ తర్వాత ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నోట్లో ప
Nizamsagar | రాష్ట్రంలో వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశాయాలు నిండు కుండలను తలిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాం సాగర్(Nizamsagar) నుంచి
Nizamsagar Project | కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వస్తుండంతో ప్రాజెక్ట్ వద్ద జలకళ సంతరించుకుంది.
వానలు దంచికొట్టాయి. తాగు, సాగునీటికి ఏ ‘లోటు’ లేకుండా కుండపోత వర్షాలు పడ్డాయి. ఆగస్టు నెలంతా ముఖం చాటేసిన వరుణుడు.. సెప్టెంబర్ ఆరంభంతోనే దాడి చేశాడు. దీంతో ఉమ్మడి జిల్లాలో సగటు కంటే అత్యధిక వర్షపాతం నమోద�
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గౌరారం గ్రామస్తులు అడవుల సంరక్షణకు కదిలారు. ఆడవులను ఆక్రమించి వేసిన గుడిసెలను ఇటీవలే ధ్వంసం చేసిన స్థానికులు.. తాజాగా అటవీ భూము ల్లో సాగు చేసిన పంటల్లోకి బుధవా రం పశు�
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు తీవ్ర పరాభవం ఎదురైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని యువకులు నిలదీయటంతో బిత్తరపోవడం ఆయన వంతైంది. వారికి సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే సహనం కోల్పోయి తమాషాల�