కామారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్సింగ్పై పోలీసులు బుధవారం ఐదు కేసులు నమోదు చేశారు. డీఎంహెచ్వో తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని ఇటీవల 20 మంది మహిళా డాక్ట
KCR | రైతుబంధుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర చేసిండని, రాష్ట్రంలో ఇక రైతుబంధు కథ వొడ్సినట్టేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు వేస్తామని చ�
Road Show | ఉద్యమాల ఊపిరిలూదిన కామారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో జన సునామీ పోటెత్తింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతికి రెండు చోట్ల ప్రజలు ఘనస్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్�
తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రాంతం కామారెడ్డి అని, ఎంతో చైతన్యవంతమైన ప్రాంతమని కేసీఆర్ కితాబునిచ్చారు. పోరాటాల గడ్డ కామారెడ్డి అంటూ చెప్పారు. పోలీస్ కిష్టయ్య తుపాకీతో ప్రాణాలు తీ
KCR | అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని బీజేపోళ్లు గ్యాస్ చెబుతున్నారని.. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఇందులో అనుమానమే అవసరమే
KCR | అయితే దేవుడిపై ఓట్లు.. లేకపోతే కేసీఆర్పై తిట్లు.. ఐదునెలలుగా ఇదే దుకాణం అంటూ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన రోడ్షో నిర్�
KCR | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం నాడు కామారెడ్డి చేరుకుంది. బస్సు యాత్ర తోవలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద కాసేపు
KCR bus Yatra | తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బస్సు యాత్ర(KCR bus Yatra) కొనసాగుతున్నది. వరస పర్యటనలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా (Nizamabad ) వర్షం కురుస్తున్నది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షం పడుతున్నది.
కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఇటీవల పార్టీలో చేరిన వ్యక్తికి పదవి ఇవ్వడం హస్తంలో నిప్పు రాజేసింది. దీంతో 24 గంటల వ్యవధిలోనే అతడ్ని తొలగించడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది.
పనిచేస్తున్న గుడిలోనే దొంగతనం చేయాలనుకున్నాడో వ్యక్తి. అయితే హుండీలో చెయ్యి ఇరుక్కుపోవడంతో దొరికిపోయిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా బిక్కనూరు మండలంలో జరిగింది.