KCR bus Yatra | తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బస్సు యాత్ర(KCR bus Yatra) కొనసాగుతున్నది. వరస పర్యటనలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా (Nizamabad ) వర్షం కురుస్తున్నది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షం పడుతున్నది.
కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఇటీవల పార్టీలో చేరిన వ్యక్తికి పదవి ఇవ్వడం హస్తంలో నిప్పు రాజేసింది. దీంతో 24 గంటల వ్యవధిలోనే అతడ్ని తొలగించడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది.
పనిచేస్తున్న గుడిలోనే దొంగతనం చేయాలనుకున్నాడో వ్యక్తి. అయితే హుండీలో చెయ్యి ఇరుక్కుపోవడంతో దొరికిపోయిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా బిక్కనూరు మండలంలో జరిగింది.
Pocharam | మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి మాజీ శాశనసభ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించారు. రైతులు తమ కష్టాలు చెప్పుకుని కన్నీట�
Harish Rao | కాంగ్రెస్ మోసాలను ఇంటింటికి ప్రచారం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్రావు సూచించారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నా
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశాలతో దూకుడు పెంచింది. అభ్యర్థిని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించగా గులాబీ పార్టీలోన
పక్కరాష్ట్రమైన మహారాష్ట్రలోని దేశీదారు మద్యం కామారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలుచోట్ల డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతజరుగుతున్నా తమకేమీ పట్టనట్లుగా ఎక్సైజ్ శాఖ నిర్లక్�
వారసులు లేని వృద్ధురాలు మరణిస్తే బంధువులు ఆస్తి కోసం దాడులు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో ఈ ఘటన జరిగింది.పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఇసన్నపల్లికి చెందిన చింతల కిష్
ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో బుధవారం ఉదయం ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్' అనే నినాదంతో నిర్వహించిన 5�