కామారెడ్డి జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నేడు (శనివారం) ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించ నున్నట్లు సీఈవో సాయాగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సభ్య సమాజం తల దించుకొనే దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం ఘటనలో కొం
ఉమ్మడి జిల్లాలో నీచ రాజకీయ క్రీడకు తెర లేపారు కొందరు ఉన్నతాధికారులు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అధికారులు బ్యూరోక్రసీ వ్యవస్థే సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అధికారంలో ఎవరున్నా కార్యని
ఉమ్మడి జిలాల్లో ఇంటర్ ప్రాకి క్ట ల్ పరీక్షలు గురువార0 నుంచి ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 53, నిజామాబాద్లో 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు.
బాలలకు బంగారు భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో అధికారులు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాలకార్మికులకు విముక్తి కల్పించడంతోపాటు తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ కనుగోనేందుకు ఏటా ఆపరేష
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతి భా కళాశాలల్లో (2024-25) ప్రవేశాలకు ఈ నెల 4న పరీక్ష (సీవోఈ సెట్) నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారిణి అలివేలు తెలిపారు.
జిల్లాలో ఫిబ్రవరి ఒకటి నుంచి 15వ వరకు మూడు దఫాల్లో జరిగే ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్
ఉమ్మడి జిల్లాలో గురువారం 14వ జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పాల�
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంతో మందిని ఉన్నత స్థితికి చేర్చిందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసి రిటైర్డ్ అయిన అధ్యాపకుల సమావ�
కామారెడ్డి పట్టణ శివారులో నిర్వహించిన దాడుల్లో కల్తీకల్లులో కలిపే మత్తుపదార్థం అల్ఫాజోలం (నార్కోటిక్ డ్రగ్స్)ను రవాణా చేస్తున్న కదిరి సాగర్ గౌడ్, మాడుగుల సాగర్ గౌడ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట�
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులను మారుస్తూ గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన బస్వా లక్ష్మీనర్సయ్యను తొలగించి, ఆయన స్థానంలో దినే�
పదేండ్లపాటు కాంగ్రెస్ జెండా మోశానని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కక్షతోనే సస్పెండ్ చేయించారని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గజానంద్ పాటిల్ ఆరోపించ�