Kamareddy | కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీసులోని పాస్పోర్టు ఈ సేవా కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ ఈ-సేవా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్యాలయంలోని కంప్యూటర్లు, దస్త్రాలు కాలి బూడిద�
Kamareddy | కామారెడ్డి దవాఖానలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్పై సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎలుకలు కరిచిన ఘ�
Kamareddy |ఐసీయూల్లో రోగులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడమంటారా..? ఎలుకలను పట్టుకుంటూ కూర్చొవాలా అంటూ ప్రభుత్వ దవాఖానల వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఐసీయూలో ఓ రోగిని ఎలుక
కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మెదడుకు సంబంధించిన సమస్యతో చికిత్స పొందుతున్న కామారెడ్డి వాస్తవ్యుడు ముజీబుద్దీన్ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎలుక కరిచి
కామారెడ్డి జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నేడు (శనివారం) ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించ నున్నట్లు సీఈవో సాయాగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సభ్య సమాజం తల దించుకొనే దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం ఘటనలో కొం
ఉమ్మడి జిల్లాలో నీచ రాజకీయ క్రీడకు తెర లేపారు కొందరు ఉన్నతాధికారులు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అధికారులు బ్యూరోక్రసీ వ్యవస్థే సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అధికారంలో ఎవరున్నా కార్యని
ఉమ్మడి జిలాల్లో ఇంటర్ ప్రాకి క్ట ల్ పరీక్షలు గురువార0 నుంచి ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 53, నిజామాబాద్లో 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు.
బాలలకు బంగారు భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో అధికారులు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాలకార్మికులకు విముక్తి కల్పించడంతోపాటు తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ కనుగోనేందుకు ఏటా ఆపరేష
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతి భా కళాశాలల్లో (2024-25) ప్రవేశాలకు ఈ నెల 4న పరీక్ష (సీవోఈ సెట్) నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారిణి అలివేలు తెలిపారు.
జిల్లాలో ఫిబ్రవరి ఒకటి నుంచి 15వ వరకు మూడు దఫాల్లో జరిగే ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్