ఉమ్మడి జిల్లాలో గురువారం 14వ జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పాల�
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంతో మందిని ఉన్నత స్థితికి చేర్చిందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసి రిటైర్డ్ అయిన అధ్యాపకుల సమావ�
కామారెడ్డి పట్టణ శివారులో నిర్వహించిన దాడుల్లో కల్తీకల్లులో కలిపే మత్తుపదార్థం అల్ఫాజోలం (నార్కోటిక్ డ్రగ్స్)ను రవాణా చేస్తున్న కదిరి సాగర్ గౌడ్, మాడుగుల సాగర్ గౌడ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట�
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులను మారుస్తూ గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన బస్వా లక్ష్మీనర్సయ్యను తొలగించి, ఆయన స్థానంలో దినే�
పదేండ్లపాటు కాంగ్రెస్ జెండా మోశానని, పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కక్షతోనే సస్పెండ్ చేయించారని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గజానంద్ పాటిల్ ఆరోపించ�
హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం సాధించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శ�
Accident | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కామారెడ్డి జిల్లాలో సైకిల్ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఇద్దరు.. నిజామాబాద్ జిల్లాలో బైక్ను కా
జిల్లాలోని రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని నెలాఖరులోగా మిల్లింగ్ చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. పిట్లం మండలం మద్దెల్చెరువు గ్రామంలోని బిలాల్ రైస్మిల్ను బుధవా�
ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ ఠాణా నుంచి పరారైన ఘటన కలకలం రేపింది. చైన్ స్నాచింగ్ కేసులో హర్యానా రాష్ర్టానికి చెందిన ఇద్దరు దొంగలను ఐడీ పార్టీ పోలీసులు కామారెడ్డి ప్రాంతంలో పట్టుకొని డిచ్పల్లి పోలీస్�
జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-17 కబడ్డీ పోటీల్లో తెలంగాణ శుభారంభం చేసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి అట్టహాసంగ ఆప్రారంభమైన పోటీల తొలి పోరులో తెలంగాణ 8 పాయింట్ల తేడాతో పశ్చిమబెంగాల్పై వి�
ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఓ కంటైనర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారుతోపాటు టోల్ ప్లాజా కౌంటర్ సైతం ధ్వంసమయ్యాయి. సీఐ కృష్ణ, ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం..