హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం సాధించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శ�
Accident | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కామారెడ్డి జిల్లాలో సైకిల్ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఇద్దరు.. నిజామాబాద్ జిల్లాలో బైక్ను కా
జిల్లాలోని రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని నెలాఖరులోగా మిల్లింగ్ చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. పిట్లం మండలం మద్దెల్చెరువు గ్రామంలోని బిలాల్ రైస్మిల్ను బుధవా�
ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ ఠాణా నుంచి పరారైన ఘటన కలకలం రేపింది. చైన్ స్నాచింగ్ కేసులో హర్యానా రాష్ర్టానికి చెందిన ఇద్దరు దొంగలను ఐడీ పార్టీ పోలీసులు కామారెడ్డి ప్రాంతంలో పట్టుకొని డిచ్పల్లి పోలీస్�
జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-17 కబడ్డీ పోటీల్లో తెలంగాణ శుభారంభం చేసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి అట్టహాసంగ ఆప్రారంభమైన పోటీల తొలి పోరులో తెలంగాణ 8 పాయింట్ల తేడాతో పశ్చిమబెంగాల్పై వి�
ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఓ కంటైనర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారుతోపాటు టోల్ ప్లాజా కౌంటర్ సైతం ధ్వంసమయ్యాయి. సీఐ కృష్ణ, ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ‘ప్రజాపాలన’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా �
అయోధ్య అక్షింతలు కామారెడ్డి నగరానికి వచ్చిన సందర్భంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతల కలశాలతో పురవీధుల గుండా ఆదివారం శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వ�
పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి కామారెడ్డి జిల్లా టాప్లో నిలిచింది. ఇప్పటి వరకు రూ.వేయి కోట్లు విలువ చేసే ధాన్యాన్ని సేకరించి రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా కామారెడ్డి నిలిచింది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో బుధవారం సాయంత్రం వీడియో కాన్�
వరుస హత్యల ఘటనలో కామారెడ్డి పోలీసుల తక్షణ స్పందనతో దుండగులు రోజుల వ్యవధిలోనే చిక్కి కటకటాల పాలయ్యారు. డిసెంబర్ 13న ఈ ఘటనల్లో ప్రధాన సూత్రధారి ప్రశాంత్ అతని స్నేహితులు కలిసి ప్రసాద్ చెల్లెలు స్వప్నను �