ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ‘ప్రజాపాలన’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా �
అయోధ్య అక్షింతలు కామారెడ్డి నగరానికి వచ్చిన సందర్భంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతల కలశాలతో పురవీధుల గుండా ఆదివారం శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వ�
పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి కామారెడ్డి జిల్లా టాప్లో నిలిచింది. ఇప్పటి వరకు రూ.వేయి కోట్లు విలువ చేసే ధాన్యాన్ని సేకరించి రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా కామారెడ్డి నిలిచింది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో బుధవారం సాయంత్రం వీడియో కాన్�
వరుస హత్యల ఘటనలో కామారెడ్డి పోలీసుల తక్షణ స్పందనతో దుండగులు రోజుల వ్యవధిలోనే చిక్కి కటకటాల పాలయ్యారు. డిసెంబర్ 13న ఈ ఘటనల్లో ప్రధాన సూత్రధారి ప్రశాంత్ అతని స్నేహితులు కలిసి ప్రసాద్ చెల్లెలు స్వప్నను �
రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడైన ప్రశాంత్, సోదరుడు మైనర్తో పాటు హత్యల కోసం ఒప్పందం చేసుకున్న మరో ఇద్దరు యువకులను కామారె�
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు వరుస హత్యల కేసులో కామారెడ్డి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఆస్తి కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామానికి చెందిన
Kamareddy | తనకు డబుల్ బెడ్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడం లేదని ఆవేశంతో ఓ యువకుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి(Gram Panchayat office) నిప్పు(Fire) పెట్టాడు. ఈ సంఘటన కామారెడ్డి(Kamareddy )జిల్లా, బిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర్లో చోటు �
Kamareddy | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్ను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. నియోజకవర్గంలో అవినీతిరహిత, పారదర్శక �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో తమకు ఉపాధి కరువై బతుకుదెరువు కష్టమైందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ �
వారంతా ఒకే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని నేడు వేర్వేరు రంగాల్లో వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. 31 బ్యాచ్లకు చెందిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా, వారంతా ఒక్కచోట కలుసుకునేందుకు చ�
పోలీసులు తక్షణమే స్పందించడంతో ఓ నిండు ప్రాణం నిలిచింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ శివారులో నేషనల్ హైవే సమీపంలో పంట పొలాల్లో కాసర్ల నర్సింహులు అనే వ్యక్తి ట్రాక్టర్తో గురువారం పొల