రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడైన ప్రశాంత్, సోదరుడు మైనర్తో పాటు హత్యల కోసం ఒప్పందం చేసుకున్న మరో ఇద్దరు యువకులను కామారె�
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు వరుస హత్యల కేసులో కామారెడ్డి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఆస్తి కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామానికి చెందిన
Kamareddy | తనకు డబుల్ బెడ్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడం లేదని ఆవేశంతో ఓ యువకుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి(Gram Panchayat office) నిప్పు(Fire) పెట్టాడు. ఈ సంఘటన కామారెడ్డి(Kamareddy )జిల్లా, బిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర నగర్లో చోటు �
Kamareddy | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్ను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. నియోజకవర్గంలో అవినీతిరహిత, పారదర్శక �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో తమకు ఉపాధి కరువై బతుకుదెరువు కష్టమైందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ �
వారంతా ఒకే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని నేడు వేర్వేరు రంగాల్లో వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. 31 బ్యాచ్లకు చెందిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా, వారంతా ఒక్కచోట కలుసుకునేందుకు చ�
పోలీసులు తక్షణమే స్పందించడంతో ఓ నిండు ప్రాణం నిలిచింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ శివారులో నేషనల్ హైవే సమీపంలో పంట పొలాల్లో కాసర్ల నర్సింహులు అనే వ్యక్తి ట్రాక్టర్తో గురువారం పొల
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సిరిసిల్ల రోడ్లో ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. దీంతో షాపింగ్ మాల్లోని నాలుగు అంతస్త�
మిగ్జాం తుఫాన్ ప్రభావమేమో కానీ ఉమ్మడి జిల్లా గజగజ వణికిపోతున్నది. ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతుండడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతున్నది. చలికాలం ఇలా ప్రారంభమైందో లేదో శీతల గాలులు దడ పుట్టిస్తున్నాయ�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన శుక�
ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు నేడు వెలువడనున్నది. గెలిచేదెవరో.. ఓడేదెవరో అన్నది తేలిపోనున్నది. సర్వత్రా నెలకొన్న ఉత్కంఠకు ఆదివారం మధ్యాహ్నం తర్వాత తెర పడనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులు ఒ�