Public Voice | సంపాదించేటోడు పోతే ఆ ఇల్లు ఆగమైతది. దిక్కు దివానం లేకుండ పోతది. మా ఆయన పోయినప్పుడు మా బతుకులు గిన గట్లనే ఎటూ కాకుండా అయితయనుకున్న. ఉన్నన్ని దినాలు అన్నీ ఆయనే సూస్కునే సరికి పిల్లలకు ఏదెట్ల జేయాల్నో గ
వివిధ స్థాయి రాజకీయ నేతలతోపాటు పారిశ్రామికవేత్తలు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బిల్డర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు క్యూకడుతున్నారు.
Telangana Elections | తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఈ మేరకు అధికారులు
CM KCR | ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్.. ఆ పార్టీ అనాలోచిత నిర్ణయం వల్లే 58 ఏండ్లు గోస పడ్డామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స
కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గంలో 95 నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 58 నిమినేషన్లు వేయగా ఆరు రిజెక్ట్ అయ్యాయని తెలిపారు
Revanth Reddy | కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ రణభేరి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హాజరైందే అరకొర జనమైతే సభ ముగింపు సమయానికి సగభాగం ఖాళీగా మారింది. సభ ప్రారంభంలో జనం కనిపించినప్పటికీ సిద్ధరామయ్య ప్రసంగం ప్రారంభ�
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభకు జనాలను తీసుకెళ్తామని చెప్పి.. వదిలేసి వెళ్లడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు సభకు రా�
కామారెడ్డి గడ్డపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్ చేయడం సిగ్గుచేటని, డిక్లరేషన్ మాట మీద ఎప్పుడైనా ఉన్నారా అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. జిల్ల�
ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కేవలం 24 గంటల తేడాలోనే రెండు విభిన్న దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.సీఎం కేసీఆర్ నామినేషన్, ప్రజా ఆశీర్వాద సభ స�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Kamareddy, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Kamareddy, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Kamareddy,
‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన తనపై.. తెలంగాణను విచ్ఛిన్నం చేసేందు కు ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి రూ.50 లక్షలతో పడ్డుబడ్డ వ్యక్తి కాంగ్రెస్ నుంచి పో�
కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభ గులాబీ ప్రభంజనమైంది. ఉప్పొంగిన జనంతో ఉర్రూతలూగింది. ఎటుచూస్తే అటు సంద్రమైంది. మధ్యాహ్నం 12 గంటల దాకా పలుచగా జనంలో కనిపించిన కామారెడ్డి డిగ్రీ కాలేజీ మైదానం 2 గంటల కల్లా ఇసుకవే�
ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందే�
ప్రజాఆశీర్వాద సభలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో కామారెడ్డి నియోజకవర్గంలో రూ. 1965 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నామన్నారు. కేసీఆర్ ఆ�