Revanth Reddy | కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ రణభేరి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హాజరైందే అరకొర జనమైతే సభ ముగింపు సమయానికి సగభాగం ఖాళీగా మారింది. సభ ప్రారంభంలో జనం కనిపించినప్పటికీ సిద్ధరామయ్య ప్రసంగం ప్రారంభ�
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభకు జనాలను తీసుకెళ్తామని చెప్పి.. వదిలేసి వెళ్లడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు సభకు రా�
కామారెడ్డి గడ్డపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్ చేయడం సిగ్గుచేటని, డిక్లరేషన్ మాట మీద ఎప్పుడైనా ఉన్నారా అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. జిల్ల�
ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కేవలం 24 గంటల తేడాలోనే రెండు విభిన్న దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.సీఎం కేసీఆర్ నామినేషన్, ప్రజా ఆశీర్వాద సభ స�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Kamareddy, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Kamareddy, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Kamareddy,
‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన తనపై.. తెలంగాణను విచ్ఛిన్నం చేసేందు కు ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి రూ.50 లక్షలతో పడ్డుబడ్డ వ్యక్తి కాంగ్రెస్ నుంచి పో�
కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభ గులాబీ ప్రభంజనమైంది. ఉప్పొంగిన జనంతో ఉర్రూతలూగింది. ఎటుచూస్తే అటు సంద్రమైంది. మధ్యాహ్నం 12 గంటల దాకా పలుచగా జనంలో కనిపించిన కామారెడ్డి డిగ్రీ కాలేజీ మైదానం 2 గంటల కల్లా ఇసుకవే�
ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందే�
ప్రజాఆశీర్వాద సభలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో కామారెడ్డి నియోజకవర్గంలో రూ. 1965 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నామన్నారు. కేసీఆర్ ఆ�
కామారెడ్డి గడ్డతో తనకు పుట్టుక నుంచే అనుబంధం ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. గురువారం కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో కామారెడ్డితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత కోనాపూర్ గ
CM KCR | ఈ నేలపై తాను బతికున్నంత వరకు తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించార
CM KCR | బీజేపీ నాయకులేమో మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే.. కాంగ్రెస్ నాయకులేమో కరెంటు వద్దు రైతుబంధు వద్దు అంటున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కామారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్�
CM KCR | దేశంలో ఈ పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినన్ని ప్రజా సంక్షేమ పథకాలను మరే పార్టీ చేపట్టలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. తాను కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశానని, కార్మికుల సాధకబాధకాలు తనకు బాగా �
CM KCR | బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలనలో ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని, పైగా ఉన్న రాష్ట్రాన్ని ఊడగొట్టి సర్వ నాశనం చేసిందని సీఎం మండిపడ�