కామారెడ్డి గడ్డతో తనకు పుట్టుక నుంచే అనుబంధం ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. గురువారం కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో కామారెడ్డితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత కోనాపూర్ గ
CM KCR | ఈ నేలపై తాను బతికున్నంత వరకు తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించార
CM KCR | బీజేపీ నాయకులేమో మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే.. కాంగ్రెస్ నాయకులేమో కరెంటు వద్దు రైతుబంధు వద్దు అంటున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కామారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్�
CM KCR | దేశంలో ఈ పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినన్ని ప్రజా సంక్షేమ పథకాలను మరే పార్టీ చేపట్టలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. తాను కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశానని, కార్మికుల సాధకబాధకాలు తనకు బాగా �
CM KCR | బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలనలో ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని, పైగా ఉన్న రాష్ట్రాన్ని ఊడగొట్టి సర్వ నాశనం చేసిందని సీఎం మండిపడ�
CM KCR | కేసీఆర్ వస్తే ఒక్కడే రాడని, వెంబడి చాలా వస్తాయని కామారెడ్డిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఈ నియోజకవర్గ రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. ఏడాదిన్
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హైస్పీడ్తో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ గురువారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కామారెడ్డితో తనకు పుట్టుక నుంచే సంబంధం ఉందని చెప్పారు. తన తల్ల
CM KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు గజ్వేల్లో నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం.. అక్కడ
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మరికాసేపట్లో కామారెడ్డిలో (Kamareddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే గజ్వేల్ (Gajwel) నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామపత్రాలను సమ
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీచేస్తుండటంతో ఈ 2 నియోజకవర్గాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అభివృ�
తెలంగాణ ప్రభుత్వంలో గౌడ కులస్తులకు మంచిరోజులు వచ్చాయని, సీఎం కేసీఆర్ గౌడలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రేణుకాఎల్లమ్�