కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా మరోసారి కేసీఆర్ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
Kamareddy | కామారెడ్డిలో సీఎం కేసీఆర్పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వెనుకాడుతున్నట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ను ఎదుర్కోవడం తన వల్ల కాదని ఆయన పార్టీ అధిష్ఠానం వద్ద మొరపెట్టుకుంటు
ఎన్నికల విధుల్లో నియమించిన అధికారులందరూ కలిసికట్టుగా ఆర్మీలా పని చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. కలెక్టరేట్ నుంచి రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో సి-విజిల్ యాప్,ఈ-సువిధ
కామారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా సింధూశర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆమెను ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆమె సాయంత్రం విధుల్లో చేరారు.
అధికార వికేంద్రీకరణతో పాలన ప్రజలకు చేరువైంది. పల్లె పల్లెకూ ప్రభుత్వ పథకం చేరుతున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా జిల్లాలను పునర్విభజన చేయడంతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు క్షేత్
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ జెండాను మొదటగా ఎత్తుకున్న గడ్డ కామారెడ్డి. ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్ ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కదం తొక్కిన సందర్భంలో కామారెడ్డినే మొదటగా జై కొట్టింది. తెలంగాణ ఉద్యమాన
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. నవంబర్ 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్ నామినేషన్లు స
MLC Kavitha | జుక్కల్ : ‘ఎన్నికలు వస్తున్నాయంటే చాలా మంది వచ్చి మాటలు చెబుతుంటారు. కానీ, చెప్పేటొళ్లు ఎవరు ? చెప్పింది చేసేటొళ్లు ఎవరనేది గుర్తుపట్టాలి. గతంలో ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే తెచ్చుకోడానికి చాలా ఇబ్బంద�
Chandru | తెలంగాణలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. నల్గొండ జిల్లా చండూరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే, ఈ నెల ప్రారంభంలో చండూరును రెవెన
కామారెడ్డిలోని బిచ్కుంద దవాఖానను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతం 30 పడకలుగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకలకు పెంచుతూ వైద్యారోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా అభివృద్ధిని పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్ లేకుంటే.. భవిష్యత్లో తెలంగాణ చీకటిమయం అవుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంచి పనులు చేసే నాయకులప
రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో గురువారం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చేరిన వైద్య విద్యార్థులు తొలి రోజు తరగతులకు ఉత్సాహంగా హాజరయ్యారు. �
Kamareddy | కామారెడ్డిల్లో ఘోర ప్రమాదం తప్పింది. టేక్రియాల్ శివారులో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణి