ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవసాయ సహకార సంఘాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. కామా�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కురుమ కులస్థులు మద్దతు ప్రకటించారు.
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయ డం ఇక్కడి ప్రజల అదృష్టమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ కామారెడ్డిలో ఆగిన ఆయన మీడియాతో మాట్లాడార�
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరగని అభివృద్ది, సంక్షేమం.. సీఎం కేసీఆర్ (CM KCR) వచ్చిన తర్వాత జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్, సాగునీరు, త
కామారెడ్డి జిల్లా (Kamareddy) మాచారెడ్డి మండలం అక్కాపూర్లో చిరుత (Leopard) కలకలం సృష్టించింది. అక్కాపూర్ (Akkapur) శివారులోని పొలం వద్ద లేగ దూడను చిరుత పులి ఎత్తుకెళ్లింది.
కేసీఆర్, కేటీఆర్ కోసం కోనాపూర్ గ్రామం ఎదురు చూస్తున్నది. గతేడాది కామారెడ్డి పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి తన నానమ్మ ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పను�
కామారెడ్డికి భగీరథ నీళ్లు సాఫీ గా సరఫరా చేసేందుకు జీఆర్పీ పైప్లైన్లు మార్చి కొత్తవి వేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూల
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriram sagar) వరద ప్రవ
అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే (Rain alert) సూచనలున్నాయని హైదాబాద్ వాతావరణశాఖ (IMD Hyderabad) తెలిపింది.
పోటీకి దిగుతున్న కేసీఆర్కు సాదర స్వాగతం పలుకుతున్న కామారెడ్డి పల్లెలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలతో గులాబీ అధినేతకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్న
సీఎం కేసీఆర్ రావాలి’.. ‘స్వాగతం కామారెడ్డికి సుస్వాగతం’, ‘కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి’, ‘జై కేసీఆర్.. దేశ్ కీ నేత కేసిఆర్’, అనే నినాదాలతో వివాహ వేదిక దద్దరిల్లింది.
భారతరాష్ట్రసమితి తెలంగాణ ప్రభుత్వ నాయకత్వ శిఖరాలకు భౌగోళికంగానూ సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి-సిరిసిల్ల మధ్య భావోద్వేగ పేగు బంధమిది. బీబీపేట (కామారెడ్డి) - గంభీరావుపేట (సిరిసిల్ల) మధ్యలో 1945-51 మధ్యకాలంలో వ�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయ ఫంక్షన్ హాలులో 513 మంది దివ్యాంగు�
కామారెడ్డి నియోజకవర్గంలో పల్లెలన్నీ కేసీఆర్కు వెన్నంటి ఉంటామని తీర్మానిస్తున్నాయి. ఇప్పటికే 16 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేయగా మంగళవారం పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామంలో 10 కుల సంఘాలు కేసీఆర్కు మద్దతు ప
కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజల మద్దతు వెల్లువెత్తుతున్నది. గులాబీ అధినేతకు స్వచ్ఛందంగా జైకొడుతున్న గ్రామాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.