ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గ�
ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. మేళాలో 1500 మందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. ఈ సందర
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి (Godavari) నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వ
ర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.
Heavy rains | కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్- ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య వర్షానికి రోడ్డు తెగిపోయింది. దీంతో
రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిచిలిపోయాయి. గ్రామస్తులు నీటిపారుదల శాఖ అధికారులకు �
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.
TU VC | తెలంగాణ యూనివర్సిటీలో రెండేండ్లుగా కుంటుపడిన పరిపాలనను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీసీ రవీందర్ గుప్తా నిర్వాకంతో వర్సిటీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. నిత్యం వివాదాల
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
Kamareddy | కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ అధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శి�
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని (International Yoga Day) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. సిద్దిపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పాల్గొన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని లింగంపేట మండల కేంద్రం�
Pocharam Srinivas Reddy | కామారెడ్డి : గ్రామ పంచాయతీలుగా మారిన తాండాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ గ్రామీణ మండలం రాంపూర్ తాండాలోని జగదాంబ ద
స్వరాష్ట్రం సిద్ధించాకే రైతులు పంటలను సాగుచేసి లాభాల్లోకి వచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమైక్యపాలనలో అన్నదాతలు నానా కష్టాలు పడ్డారని, వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గుర్త�
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని పల్లెపల్లెనా ప్రజలకు వివరించాలని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశ�