శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన గణిత ఒలింపియాడ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ - 2025 లో చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.
MSP equipment | పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ మారెడ్డి రజితా రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎస్పీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Financial assistance | బాన్సువాడ మండలంలోని బోర్లం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు (Borlam Government High School)మంగళవారం 2008-09 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
Chukkapur Temple | శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం సుదర్శన నరసింహ హోమం(Sudarshana Narasimha Homam) నిర్వహించారు.
Revanth Reddy Effigy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ చేసినందుకు నిరసనగా కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.
Drunk and Drive | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గు�
Harihara Devi temple | హరిహర దేవి ఆలయ నిర్మాణానికి బుధవారం గురు మధనానంద సరస్వతి పిఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్
Kamareddy | కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. పొలానికి నీరు పారించేందుకు మోటర్ స్టార్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు.
Kamareddy | రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అది. ఒక్క రోజు పనిచేయకపోయినా పూట గడవని దుస్థితి వాళ్లది. అలాంటి కుటుంబానికి పెద్ద ఆపద వచ్చింది. ఆ ఇంటి బిడ్డ రెండు కిడ్నీలు చెడిపోయాయి. బాలుడికి చికిత్స అందించాలంటే �
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కామారెడ్డి డీఈవో రాజు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంల�
కామారెడ్డి జిల్లా రుద్రూర్ మండలంలో మంగళవారం వరి పంట కోతలు మొదలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసిన రైతన్నలు దళారులకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్న నమ్మకం లే�
కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర�
Collector visits | కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బీబీపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ను పరిశీలించారు.