మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగ్ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న న�
Kamareddy | బీర్కూర్ : ‘ మా నాన్న రోజు తాగొచ్చి అమ్మను కొడుతున్నాడు’ అంటూ ఓ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు తక్షణమే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Telangana | డబ్బుల కోసం కన్నతల్లినే హతమార్చాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అందుకోసం ఇంటికి నిప్పటించాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో సోమవ�
ఇంటి పన్ను చెల్లించటంలో గ్రామ పంచాయతీల్లోని ఇంటి యజమానులు సరికొత్త రికార్డును సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 జిల్లాల్లో వందకు వంద శాతం పన్ను చెల్లించి గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించా
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కంటి వెలుగు శిబిరాల గురించి వైద్యులు, ప్రజాప్రతినిధులు ముందుగానే అవగాహన కల్పించడంతో ప్రజలు తరలివస్తున్నారు. ప్రజలు ఉదయాన్నే శిబిరాల�
తల్లీబిడ్డల సంరక్షణ కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' ఆడబిడ్డలకు వరంగా మారింది. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు పౌష్టికాహార లోపంతో పాటు రక్తహీనతతో బాధ పడుతున్నార�
తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా సరిగ్గా 22 ఏండ్ల క్రితం ఏర్పాటైన భారత రాష్ట్ర సమితికి ఇందూరు గడ్డ ఊపిరులూదింది. ఉద్యమ రథ సారథి కేసీఆర్ నాయకత్వానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ఖ్యాతి ఉమ్మడ�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ వరంగల్, ఖమ్మం జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన ర
దీపం పెట్టుకొని వెతికినా.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకా�
జాతి సంపద బాలలే..బాల్యం ఎలాంటి ఒడిదొడుకుల్లేకుండా ఎదగాలి. ఉజ్వల భవితకు ఈ దేశంలోనే పునాది పడాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పేదరికం కారణంగా పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. బాల్య వ�
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ఇక నుంచి సరికొత్త యూనిఫాంలలో మెరిసి పోనున్నారు. ఇప్పటివరకు ఉన్న యూనిఫాం డిజైన్లను విద్యాశాఖ మార్చింది. నూతన రంగులు, డిజైన్లతో కూడిన దుస్తులను రూపొందించింది. వచ్చే వి�
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. శిబిరాలకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులను పంపిణీ �
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్ షిండే అన్నారు. దళారులను నమ్మిమోసపోవద్దన్నార
తొమ్మిదేండ్లలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలన్�