రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు మరో 313 పోస్టులన�
విలాసవంతమైన జీవితం కోసం డెలివరీ బాయ్గా వెళ్లి చైన్స్నాచింగ్ చేసిన నిందితుడిని లంగర్హౌస్ పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. లంగర్హౌస్ ఏసీపీ ఆర్జీ శివమారుతి, ఇన్స్స్పెక్టర్ శ్రీనివాస్, అ�
Kilimanjaro Mountain | టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని తెలంగాణకు చెందిన గిరిజన విద్యార్థి బానోతు వెన్నెల అధిరోహించింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవరంపేట గ్రామానికి చెందిన వెన్నెల.. 5,895 మ�
Kamareddy | కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు నాలుగు ఆలయాలు, ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీమార్కెట్లో ఉన్న రాజరాజేశ్వరాలయం, ముత్యాల పోచమ్మ, మత్తడి
Kamareddy | కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. తూమ్పల్లి అటవీ ప్రాంతంలో నాటు తుపాకి పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. మర్రితండాకు చెందిన బాణోత్ రావోజీ, బానోత్
కంటి వెలుగు కార్యక్రమానికి సర్వం సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది.. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.. ఖమ్మం జి
కస్టమ్ మిల్లింగ్ రైస్లో ఎలాంటి తప్పులు చేయలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. కావాలనే తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రకు పాల్పడుతున్నారన్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరిశ
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్మించిన నూతన పోలీసు భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్�
మండల కేంద్రంలో గంజా లయి విక్రయిస్తుండగా ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు కమ్మర్పల్లిలో సమావేశం ఏర్పాటు చేసి వ
కామారెడ్డిలో పలు ఇండ్లల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వివరాలను