Kamareddy | వృద్ధాప్యంలో తండ్రిని ప్రేమగా చూసుకోవాల్సిన కూతుళ్లు ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టారు. కన్న తండ్రిని ఇంట్లో ఉంచి కాల్చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చో�
Road Accident | కామారెడ్డి శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై గర్గుల్ వంతెన సమీపంలో ముందు వెళ్తున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మర�
కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్
కామారెడ్డి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వ�
CM KCR speech | ఆలయం కోసం ఎన్ని చేసినా తక్కువేనని, గుడి అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.23 కోట్లు కేటాయించినట్లు పోచారం శ్రీనివాస్ చెప్పారని, దానికి అదనంగా మరో రూ.7 కోట్ల కేటాయిస్తున్నానని, ఈ నిధులతో గుడిని మరింత అభివృద్
CM KCR | CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి కల్య�
రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు మరో 313 పోస్టులన�
విలాసవంతమైన జీవితం కోసం డెలివరీ బాయ్గా వెళ్లి చైన్స్నాచింగ్ చేసిన నిందితుడిని లంగర్హౌస్ పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. లంగర్హౌస్ ఏసీపీ ఆర్జీ శివమారుతి, ఇన్స్స్పెక్టర్ శ్రీనివాస్, అ�
Kilimanjaro Mountain | టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని తెలంగాణకు చెందిన గిరిజన విద్యార్థి బానోతు వెన్నెల అధిరోహించింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవరంపేట గ్రామానికి చెందిన వెన్నెల.. 5,895 మ�
Kamareddy | కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు నాలుగు ఆలయాలు, ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీమార్కెట్లో ఉన్న రాజరాజేశ్వరాలయం, ముత్యాల పోచమ్మ, మత్తడి
Kamareddy | కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. తూమ్పల్లి అటవీ ప్రాంతంలో నాటు తుపాకి పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. మర్రితండాకు చెందిన బాణోత్ రావోజీ, బానోత్
కంటి వెలుగు కార్యక్రమానికి సర్వం సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది.. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.. ఖమ్మం జి