Minister Harish rao | తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్ను రూపొందించామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
kamareddy | రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన రాజు మంగళవారం సింగరాయిపల్లి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య చిక్కుకున్న సంగతి తెలిసిందే. 43 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్
వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. దాదాపుగా 43 గంటల నుంచి గుహల మధ్య ఇరుక్కున్న రాజును భారీ బండరాలను పగలగొట్టి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. మూడు రోజులుగా అన్న పాన�
Kamareddy | వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును మరో అరగంటలో బయటకు తీసుకొస్తామని పోలీసులు తెలిపారు. ఆయనను బయటకు తీసుకొచ్చే మార్గం 99 శాతానికి పైగా పూర్తయిందని చెప్పారు.
Kamareddy | వేటకు వెళ్లి గుహలో ఇరుక్కుపోయిన వేటగాడు రాజును బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నపురం శివారు అటవీ ప్రాంతంలో
మోక్షపురి కాశి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. సాక్షాత్తూ విశ్వనాథుడి రాచనగరి అష్టదిశల్లో భైరవస్వామి కొలువుదీరాడు. అదే తరహాలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామానికి ఎనిమిది దిక్కుల్లో అష్టభైరవులు కొలువ
మండల కేంద్రంలోని సద్గురు శబరిమాత 52వ వార్షిక మహోత్సవాలను బుధవారం నుంచి నిర్వహించడానికి ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాలను బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నా�
Leopard | కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని సోమిర్యాగడ్ తండాలో మేకల మందపై చిరుత దాడి చేసింది. గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు
Nizamsagar | కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. గంజాయి సాగుచేస్తున్నారనే సమాచారంతో ఆబ్కారి అధికారులు నిజాంసాగర్ మండలం సంగీతంలో
Minister KTR | ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. గంప గోవర్ధన్కు, ఆయన కుటుంబ సభ్యులకు
తెలంగాణ తొలి దశ పోరాటం నుండి మలి దశ పోరాటం వరకు తన కలంతో, గళంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రజా కవి గూడ అంజయ్య. కాలాన్ని తన వెనకాల నిలబెట్టుకొని తన రచనలతో, గానంతో సమాజాన్ని కదిలించి దోపిడి�
Kamareddy | కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో విస్తుపోయే ఘటన చోటుచేసుకున్నది. దోమకొండకు చెందిన 14 ఏండ్ల బాలిక శిశువుకు జన్మనిచ్చింది. రెండు రోజుల క్రితం నొప్పులు రావడంతో దవాఖానాలో చేరిన