Kamareddy | భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల
Leopard | కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలో చిరుత (Leopard) మృతి చెందింది. మండలంలోని దుగ్గి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం చిరుతపులిని ఢీకొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతిచెందింది
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
నవ రాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నిమజ్జన ప్రక్రి�
కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై బీజేపీ నాయకులు ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజికవర్గం
కామారెడ్డి : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదిత అన్నారు. జిల్లా పర్యట
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ 59 శాతం కార్డులకే మిగతా ఖర్చంతా భరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే కలెక్టర్ పట్ల అమర్యాద సరికాదు నిర్మల వ్యాఖ్యలపై మంత్రి గంగుల ఆగ్రహం హైదరాబాద్, సెప్టెంబర్2 (నమస్తే తెలంగా�
నాడు మంత్రిగా విజ్ఞాపనలు ఇచ్చినా నిర్మల పట్టించుకోలేదు గొర్రెలు, చేప పిల్లల పథకాలతో కేంద్రానికి సంబంధం లేదు సభాపతిగా కాదు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తున్నా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స
కామారెడ్డి : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 5వ తేదీన జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పది వేల మందిని తరలించాలని ప్రభుత్వ విప్ గోవర్ధన్ అన్నారు. జన సమీకరణ కోసం ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయ
కామారెడ్డి : క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యమేనని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ మాతా-శిశు దవాఖానలో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాట�
కామారెడ్డి : క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం (మేజర్ ద్యానచంద్ జయంతి) సందర్భంగా యువజన, క్రీడా సంక్షేమ శాఖల ఆధ్వర్
కామారెడ్డి : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ అభివృద్ధి సృష్టికర్త అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీర్కూరు మండల కేంద్రం సమీపంలోని మంజీర నదిపై రూ. 48.50 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవ
ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జల ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి, సాగుకు మళ్లిస్తున్నది. రైతుల క‘న్నీటి’ కష్టాలకు ‘చెక్' పెడుతూ, పొలాలకు జల సిరులు తరలించే మహా య�
కామారెడ్డి : అంతరించి పోతున్న ఈ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాట
19 మందికి గాయాలు కామారెడ్డి రూరల్, ఆగస్టు 13 : డివైడర్ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకొన్నది. బాన్సువాడ డిపోకు చెం�