కామారెడ్డి : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా బాన్సువాడ గ్రామీణ మండలం జేకే తండాలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈసందర్
కామారెడ్డి : మొక్కలను సంరక్షిస్తే భావితరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు
కామారెడ్డి : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో రాధాస్వామి సత్సంగ సంస్థ వారు నూతనంగా నిర్మించే ధ్యాన మందిరానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. అదేవిధంగా సాయిక�
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతున్నది. కరోనా నుంచి కోలుకున్న ప్రజానీకం.. ఇప్పుడిప్పుడే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతలోనే మంకీపాక్స్ మహమ్మారి ప్రజలను భయపెడుతున్నది. మంకీపాక్స్ ఒక వ
కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేలింది. తాము పంపిన శాంపిల్ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ విశ్లేషించి మంకీపాక్స్ కాదని నిర్ధారించినట్టు డీపీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం చెప�
కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేలింది. తాము పంపిన శాంపిల్ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ విశ్లేషించి మంకీపాక్స్ కాదని నిర్ధారించినట్టు డీపీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం చెప�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడ, దేశాయి పేట్, నస్రుల్లా బాద్లో జరిగిన బోనాల ఉత్సవాల్లో స్పీకర్ పోచారం పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్య
కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన ఇద్దరు దంపతుల్లో మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. దీంతో వారిద్దరిని హైదరాబాద్లోని ఫీవర్ దవాఖానకు తరలించారు
హైదరాబాద్ : కరోనా తర్వాత ప్రపంచదేశాలను వణికిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్. ఇప్పటికే 70కిపైగా దేశాల్లో 16వేలకుపైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇటీవల భారత్లోనే వైరస్ వెలుగు చ�
కామారెడ్డి : రోడ్లు వేయడం ప్రభుత్వం వంతు, వాటిని కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం క్యాంప్ నుంచి బాన్సువాడ-గాంధారి ఆర్ అండ్ బ�
రాగల రెండు రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది
కామారెడ్డి : జిల్లాలోని మద్నూరు మండలం మేనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశ�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొట్టుకున్న సంఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద సోమవారం చోట�