కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలానికి చెందిన ఓ బ�
ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చి పంటకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. నాలుగు రోజుల క్రితం ఇదే మార్కెట్లో క్వింటాల్ రూ.22,300 పలికి జాతీయ స్థాయిలో అత్యధిక ధరగా నమోదైన విషయం తెలిసిందే. కో�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి జిల్లాకేంద్రంలో విషాదం నెలకొంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో నలుగురు మృతిచెందారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో భార్యభర్తలతోపాటు వారి ఇద్దరి పిల్లలున
కామారెడ్డి : జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో గల పోచారం ప్రాజెక్టు నుంచి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా కురుస్త�
కామారెడ్డి : 4.26 ఎకరాల స్థలంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణ శివారులోని కొయ్యగుట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘బాన్సువాడ ఆటోనగ�
కామారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తారంగా వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. భిక్కనూర్, కామారెడ్డి, గాంధారి, లింగంపేట, బాన్సువాడ, రాజంపేట, దోమకొం�
కామారెడ్డి : జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది. ప్లాట్ విషయంలో తలెత్తిన గొడవ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో భగత్ సింగ్ వి�
రచ్చబండ కార్యక్రమంతో కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో శుక్రవ�
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో �
లింగంపేట మండలంలోని భవానీపేటలో బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని గ్రామంలోని ప్రధానవీధుల గుండా డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. గ్రామదేవతలకు బోనాలు, �
కామారెడ్డి : బాన్సువాడ బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని బుధవారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. వసతి గృహంలోని సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం బాగుంటుందా అని వ
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని పిట్లం వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ ముగ్గురు యువకులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయా
కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో ఓ వ్యక్తిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి బండరాళ్లతో కొట్టి చంపి, పెట్రోల్ పోసి తగులబెట్టిన విషాద ఘటన బీబీపేట మండల కేంద్రంలో
కామారెడ్డి : స్వయంపాలన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల సమగ్రాభివృద్ధి సాధ్యమైందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గొర్రెలు, మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్�