హైదరాబాద్ : కరోనా తర్వాత ప్రపంచదేశాలను వణికిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్. ఇప్పటికే 70కిపైగా దేశాల్లో 16వేలకుపైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇటీవల భారత్లోనే వైరస్ వెలుగు చ�
కామారెడ్డి : రోడ్లు వేయడం ప్రభుత్వం వంతు, వాటిని కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం క్యాంప్ నుంచి బాన్సువాడ-గాంధారి ఆర్ అండ్ బ�
రాగల రెండు రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది
కామారెడ్డి : జిల్లాలోని మద్నూరు మండలం మేనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశ�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొట్టుకున్న సంఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద సోమవారం చోట�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలానికి చెందిన ఓ బ�
ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చి పంటకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. నాలుగు రోజుల క్రితం ఇదే మార్కెట్లో క్వింటాల్ రూ.22,300 పలికి జాతీయ స్థాయిలో అత్యధిక ధరగా నమోదైన విషయం తెలిసిందే. కో�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి జిల్లాకేంద్రంలో విషాదం నెలకొంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో నలుగురు మృతిచెందారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో భార్యభర్తలతోపాటు వారి ఇద్దరి పిల్లలున
కామారెడ్డి : జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో గల పోచారం ప్రాజెక్టు నుంచి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా కురుస్త�
కామారెడ్డి : 4.26 ఎకరాల స్థలంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణ శివారులోని కొయ్యగుట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘బాన్సువాడ ఆటోనగ�
కామారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తారంగా వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. భిక్కనూర్, కామారెడ్డి, గాంధారి, లింగంపేట, బాన్సువాడ, రాజంపేట, దోమకొం�
కామారెడ్డి : జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది. ప్లాట్ విషయంలో తలెత్తిన గొడవ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో భగత్ సింగ్ వి�
రచ్చబండ కార్యక్రమంతో కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో శుక్రవ�
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో �