మరో 17 మందికి తీవ్రగాయాలు పరామర్శకు వెళ్లొస్తుండగా ఘటన కామారెడ్డి జిల్లా చిల్లర్గిలో విషాదం ఎల్లారెడ్డి రూరల్, మే 8: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్తండా సమీపంలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాద
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి గేట్ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు ఆసుప
Nizam Sagar | ఎల్లారెడ్డి మండలం మాలన్ఖేడ్లో విషాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో పడి ముగ్గురు మృతిచెందారు. మృతులను లింగపేట మండలంలోని ముంబాజిపేటకు చెందిన
Hunters | పోచారం అభయారణ్యంలో వేటగాళ్ల కదలికలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని లింగంపేట మండలం కోమట్పల్లి సమీపంలో జింకలతో వేటగాళ్లు పట్టుబడ్డారు. శనివారం ఉదయం అభయారణ్యంలో
కామారెడ్డి : సంస్కార్ ప్రకృతి ఆశ్రమ సేవలు బాగున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లాలోని బాన్సువాడ నియోజక వర్గం అక్బర్ నగర్లోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివా�
కామారెడ్డి : డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలి. బాన్సువాడ వస్తే తెలంగాణ అభివృద్ధి అంటే చూపిస్తామని ప్రతి పక్షాలపై మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. శ
కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని న్యూ మహారాజా లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న తల్లి పద్మ, కుమారుడు సంతోష్ ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కామారెడ్డి కోర్టు ఆరుగురు నిందితులకు 14 �
కామారెడ్డి : బాన్సువాడ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాల, వంటగది, స్టోర�
కామారెడ్డి : బాన్సువాడ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించ
కామారెడ్డి : కామారెడ్డిలో తల్లీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఉన్న న్యూ మహారాజా లాడ్జిలో గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకున్నారు. గది నుంచి తెల్లవారుజామున పొగలు రావడంతో సిబ్బం
హైదరాబాద్ : అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన ఎండీ మౌజం అలీఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ అటవీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మౌజం అలీఖాన్�
RTC bus | ఎల్లారెడ్డి మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని తిమ్మారెడ్డి గేట్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న
కారు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఎం) శివారులో చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా
కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, కామారెడ్డి, బీబీపేట్, రాజంపేట, రామారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ స�