ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జల ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి, సాగుకు మళ్లిస్తున్నది. రైతుల క‘న్నీటి’ కష్టాలకు ‘చెక్' పెడుతూ, పొలాలకు జల సిరులు తరలించే మహా య�
కామారెడ్డి : అంతరించి పోతున్న ఈ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాట
19 మందికి గాయాలు కామారెడ్డి రూరల్, ఆగస్టు 13 : డివైడర్ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకొన్నది. బాన్సువాడ డిపోకు చెం�
నిజామాబాద్ : దేశంలోని ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన స్వాతంత్య్రం అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం బాన్సువాడ పట్టణంలో జ
Kamareddy | కామారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట అదుపుతప్పి
కామారెడ్డి : రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రాఖీ పౌర్ణమిసోదరభావానిక
కామారెడ్డి : స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలోని మహేశ్వరీ థియేటర్లో గాంధీ సినిమాను విద్యార్థులతో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడ�
కామారెడ్డి : అమరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పాత జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఫ్రీడం రన్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల�
కామారెడ్డి : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా బాన్సువాడ గ్రామీణ మండలం జేకే తండాలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈసందర్
కామారెడ్డి : మొక్కలను సంరక్షిస్తే భావితరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు
కామారెడ్డి : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో రాధాస్వామి సత్సంగ సంస్థ వారు నూతనంగా నిర్మించే ధ్యాన మందిరానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. అదేవిధంగా సాయిక�
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతున్నది. కరోనా నుంచి కోలుకున్న ప్రజానీకం.. ఇప్పుడిప్పుడే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతలోనే మంకీపాక్స్ మహమ్మారి ప్రజలను భయపెడుతున్నది. మంకీపాక్స్ ఒక వ
కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేలింది. తాము పంపిన శాంపిల్ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ విశ్లేషించి మంకీపాక్స్ కాదని నిర్ధారించినట్టు డీపీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం చెప�
కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేలింది. తాము పంపిన శాంపిల్ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ విశ్లేషించి మంకీపాక్స్ కాదని నిర్ధారించినట్టు డీపీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం చెప�