బాన్సువాడ : శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ మినిస్టేడియంలో నిర్వహించనున్న
పుట్టు ఒల్లెల కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందజేత కామారెడ్డి: తన కూతురు మహతి పుట్టు ఒల్లెల కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యురాలు తానోబా
శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గాంధారి : రాష్ట్రంలో కోటీ ఐదులక్షల మంది మహిళలకు దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్�
చిరుత పులి | నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో చిరుతపులి కలకలం రేపుతున్నది. జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నది.
డిచ్పల్లి : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా నియమితులైన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ను హైదరాబాద్ బస్ భవన్లో శుక్రవారం ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్,
చిరుతపులి | జిల్లాలోని బిర్కూరులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. బిర్కూరులో చిరుత సంచరిస్తుండగా గ్రామస్తులు చూశారు. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు.
కామారెడ్డి | కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్పురా ఏరియాలో మంగళవారం ఉదయం ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే. కానీ ఏ వ్యక్తి క�
Kamareddy | జిల్లా కేంద్రంలో క్రిష్ణమ్మ ఆలయం సమీపంలో దారుణం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆమె గొంతుకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు
రైతులు | కామారెడ్డి జిల్లా జుక్కల్లో పెను ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారుజామున జుక్కల్ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
ఇందూర్, జూలై 31 : హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీలదేనని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో హరితహారంపై అధికారుతో మాట్లాడారు. జిల్లాలో
ఎడతెరిపిలేని వానలు| వికారాబాద్: జిల్లావ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిగిలోని బీసీ కాలనీ నీటమునిగింది. �
స్పీకర్ పోచారం | అధికారిక కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిల్లలతో కలసి సరదాగా క్రికెట్ ఆడి అందరిని ఆశ్చర్యపరిచారు.