నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 6 : జిల్లా వ్యాప్తంగా పల్లెప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించడంతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించా�
తెలంగాణ సంక్షేమ పథకాల్లాంటివి దేశంలో ఎక్కడున్నాయి? అగౌరవంగా మాట్లాడేవారి పనిపట్టండి.. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మోర్తాడ్ మండలం దోన్పాల్లో సబ్స్టేషన్ ప్రారంభం, వేలూర్లో రోడ్డు విస్తరణ, సెంట్ర�
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం దోమకొండ, జూలై 5 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని అంబారీ�
బీర్కూర్, జూలై 5 : మండలకేంద్రంలోని మాదిగ, మాలవాడలోని కమ్యూనిటీ భవనాల్లో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎస్సీ విభాగం మండల అ�
కామారెడ్డి ఏరియా దవాఖానకు ప్రథమ స్థానం త్వరలో అవార్డు ప్రదానం అందనున్న రూ.50 లక్షల నగదు ప్రోత్సాహం విద్యానగర్, జూలై 3: కామారెడ్డి ఏరియా దవాఖాన రెండోసారి కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. పేదలకు కార్పొరేట్ దవ�
ప్రేమజంట| జిల్లాలోని ఐలాపూర్లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన మాధవి (17), రాజు (23) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారు పెండ్లి చేసుకోవ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 29: రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటి నుంచి చేపట్టబోయే ఏడో విడుత హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు �
వార్షిక రుణ ప్రణాళిక విడుదల వందశాతం లక్ష్యం సాధించాలి: కలెక్టర్ కామారెడ్డి టౌన్, జూన్ 29: రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 4,778 కోట్లతో వార్షిక రుణప్రణాళికను రూపొందించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల�
‘రైతుబంధు’తో అన్నదాతలకు తప్పిన అప్పుల బాధలు సర్కార్ ఊతంతో సాగుకు రాచబాట వ్యవసాయానికి ఊపిరి పోసిన కేసీఆర్ ఆలోచన ఎకరానికి రూ.10వేలతో సన్న, చిన్నకారు రైతులకు మేలు పెట్టుబడి భరోసాతో పెరుగుతున్న సాగు విస్త
నియోజకవర్గంలో వైఎస్తో సాధ్యం కాని అభివృద్ధిని ప్రశాంత్రెడ్డి చేశారు.. మంత్రిని విమర్శించే అర్హత అనిల్కు లేదు విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కమ్మర్పల్లి, జూన్ 26: ‘బాల్కొండ నియోజకవర్గంలో మీ క
పీర్ల దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో విషాధం బీర్కూర్, జూన్ 26: పీర్ల దర్శనానికి వెళ్తూ నలుగురు జలసమాధి అయ్యారు. మంజీరా న ది దాటుతుండగా ఇసుకకయ్యలో పడి దుర్మరణం చెందారు. ఈ ఘటన �