కామారెడ్డి : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం కామారెడ్డి పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో) ను సీఎం ప
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ నిజామాబాద్ లీగల్, జూన్ 15: మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ �
ఆటోను ఢీకొట్టిన లారీ | కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగ
ఆర్మూర్, జూన్ 12 : ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామం లో 63వ నంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా 600 మొక్కలు నాటేందుకు డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో గోపీబాబు శనివారం మార్కింగ్ చేశారు. ఈనెల 9వ తేదీన సీఎం కేసీఆర
విషాదం| జిల్లాలోని గాంధారి మండలం మాధవపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మాధవపల్లికి చెందిన పెద్దోళ్ల శివాజీ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు భార్య సంతోషినే కారణమని బంధువులు ఆరోపిస్తున�
లింగంపేట / కామారెడ్డిరూరల్/ సదాశివనగర్ /బీబీపేట్, జూన్ 8: లింగంపేట మండలకేంద్రంలోని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి సాయిరమేశ్గౌడ్ రెండో రోజైన మంగళవారం తనిఖీ చేశారు. మండలకేంద
సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ నిజాంసాగర్, జూన్ 8 : కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లలో గున్కుల్ సొసైటీ జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచిందని సొసైటీ చైర్మన్ వాజిద్అలీ అన్నారు. సొసైటీ కార్యాలయంల
డీజీపీ మహేందర్రెడ్డి కామారెడ్డి టౌన్, జూన్ 5: ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జిల్లా పోలీసు భవనాలను నిర్మించిందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. కామారెడ్డిలో నిర్మాణం పూర్తిచే
కరోనా చికిత్స కోసం సొంత ఖర్చుతో వసతుల కల్పనకు ఏర్పాట్లు బాల్కొండ నియోజకవర్గంలో 102 ఆక్సిజన్ బెడ్లు.. ఆర్మూర్లో 10, బాల్కొండలో 5, మోర్తాడ్లో 5 ఐసీయూ బెడ్లు జిల్లా కేంద్ర పభుత్వ దవాఖానకు పీడియాట్రిక్ వెంటిల
కోటగిరి, జూన్ 2: కరోనా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సేవలందించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేం దర్రెడ్డి అన్నారు. కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ క్యాంపు దిబ్బకు చెందిన ఎన్నా�
కరెంట్ షాక్| కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో కార్మికుడు మృతి చెందాడు. దోమకొండ మండల కేంద్రంలో విద్యుత్ స్తంభాలకు బల్బులు బిగిస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో కార్మికుడు నర్