పోటీకి దిగుతున్న కేసీఆర్కు సాదర స్వాగతం పలుకుతున్న కామారెడ్డి పల్లెలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలతో గులాబీ అధినేతకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్న
సీఎం కేసీఆర్ రావాలి’.. ‘స్వాగతం కామారెడ్డికి సుస్వాగతం’, ‘కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి’, ‘జై కేసీఆర్.. దేశ్ కీ నేత కేసిఆర్’, అనే నినాదాలతో వివాహ వేదిక దద్దరిల్లింది.
భారతరాష్ట్రసమితి తెలంగాణ ప్రభుత్వ నాయకత్వ శిఖరాలకు భౌగోళికంగానూ సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి-సిరిసిల్ల మధ్య భావోద్వేగ పేగు బంధమిది. బీబీపేట (కామారెడ్డి) - గంభీరావుపేట (సిరిసిల్ల) మధ్యలో 1945-51 మధ్యకాలంలో వ�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయ ఫంక్షన్ హాలులో 513 మంది దివ్యాంగు�
కామారెడ్డి నియోజకవర్గంలో పల్లెలన్నీ కేసీఆర్కు వెన్నంటి ఉంటామని తీర్మానిస్తున్నాయి. ఇప్పటికే 16 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేయగా మంగళవారం పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామంలో 10 కుల సంఘాలు కేసీఆర్కు మద్దతు ప
కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజల మద్దతు వెల్లువెత్తుతున్నది. గులాబీ అధినేతకు స్వచ్ఛందంగా జైకొడుతున్న గ్రామాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.
వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో నిలువనున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గ మోటర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు బాసటగా నిలిచారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కామారెడ్డి, గజ్వేల్.. రెండు స్థానాల నుంచి బరిలో ఉంటానని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పులకించిపోతున్నది. ప్రత్యేకించి కామార�
‘కారే రావాలి.. కేసీఆరే కావాలి’ అంటూ కామారెడ్డి నియోజకవర్గం నినదిస్తున్నది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తోపాటు తాను కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన
MLC K Kavitha | కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ కు ఆ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పది గ్రామ పంచాయతీలు ఆయనకే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించాయి.
CM KCR | గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కామారెడ్డి జై కొడుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించ
కామారెడ్డిలో కేసీఆర్ నినాదం హోరెత్తుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నట్లుగా గులాబీ అధినేత ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ప్రకటించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గంప గోవర్ధన్ మిన�