లింగంపేట/బాన్సువాడ రూరల్/నాగిరెడ్డిపేట్/సదాశివనగర్ రూరల్/నిజాంసాగర్/తాడ్వాయి, మే 7 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వాటర్డేను శుక్రవారం నిర్వహించారు. లింగంపేట ఎంపీ�
నిజాంసాగర్/బీర్కూర్/దోమకొండ/లింగంపేట/ రామా రెడ్డి/ మాచారెడ్డి, మే 7 : బీర్కూర్ మండలంలోని దామరంచలో ముస్లిములకు ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్ కిట్లను మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కన్నెగారి కాశీరాం శుక్రవా�
ఆరోగ్య పరిస్థితులపై వివరాలను నమోదు చేసుకున్న వైద్యారోగ్య సిబ్బంది పలు గ్రామాల్లో సర్వేను పరిశీలించిన అధికారులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 7 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే రె
గాంధారి/బీబీపేట్/నాగిరెడ్డిపేట్, మే 7: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలుగ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం, వీడీసీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. ఆయా గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగుతున�
బీర్కూర్/బిచ్కుంద/నిజాంసాగర్/పిట్లం/దోమకొండ /మాచారెడ్డి, మే 4: రాష్ట్రంలో కుల, మతాలకు తావులేదని, సీఎం కేసీఆర్కు అందరూ సమానమేనని ఎంపీపీ తిలకేశ్వరి రఘు అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం
విస్తృతంగా అవగాహన క్యాక్రమాలు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ కొవిడ్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులువిద్యానగర్/నాగిరెడ్డిపేట్/పిట్లం/ సదాశివనగర్, మే 4 : కరో
ఎల్లారెడ్డి/బీబీపేట్/గాంధారి/నాగిరెడ్డిపేట్/లింగంపేట/తాడ్వాయి/ కామారెడ్డి, మే 4: ఎల్లారెడ్డి మండలంలో మంగళవారం 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో 39 మందికి వ్యాక్సిన
కరోనా తరుణంలో ప్రతి అధికారి చిత్తశుద్ధితో పని చేయాలి అనధికార ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకోవాలి ప్రైవేటు దవాఖానల్లో 50 శాతం కొవిడ్ బెడ్స్ ఏర్పాటు చేయాలి కామారెడ్డి కలెక్టర్ శరత్ బాన్సువాడ రూ�
బీబీపేట్/దోమకొండ/నాగిరెడ్డిపేట్/రామారెడ్డి/ తాడ్వాయి, మే 3: పంచాయతీ పాలకవర్గాలు, గ్రామాభివృద్ధి కమిటీల తీర్మానం మేరకు పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. బీబీపేట్ మండల కేంద్రంతోపాటు మ�
ఎల్లారెడ్డి రూరల్/ నిజాంసాగర్/ పిట్లం, మే 3: అకాల వర్షాలకు అక్కడక్కడా ధాన్యం తడుస్తున్నదని, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎంపీపీ కర్రె మాధవీగౌడ్ అన్నారు. మండల పరిధిల
కామారెడ్డి రూరల్/నిజాంసాగర్/గాంధారి/ నస్రుల్లాబాద్ , మే 3: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ ప�
కామారెడ్డి టౌన్, మే 3: కరోనా సంక్షోభ సమయంలో ప్రతి కూలీకి పని కల్పించడం, కూలీల శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని ఉపాధి హామీ అధికారులను కలెక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన క్యాంప్ కార్యాలయం �
జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పంటలు కోతకు రావడంతో వ్యవసాయ పనులు లేక కూలీలు ఉపాధిహామీ పనులు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అధికారులు సైతం పనులను పర్యవేక్షిస్తూ కూలీల హాజరు శ�