బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 20: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట విధించిన కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తామని బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి అన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పట్టణం�
విద్యానగర్/ఖలీల్వాడి, ఏప్రిల్ 20: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 1,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 3,582 మందికి
కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 19: రూర్బన్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నరేంద్ర సిన్హా సంబంధిత జిల్లా కలెక్టర్లు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మా�
మాచారెడ్డి, ఏప్రిల్ 19 : కామారెడ్డి జిల్లాకు పక్కనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఎగువ మానేరు ఎండాకాలం వచ్చిందంటే చాలు నీటి జాడలేక నెర్రెలుబారి కనిపించేది. కానీ, ఇప్పుడు కాళేశ్వరం జలాలతో నిండుకుండను తలప
రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న వైరస్ నాగిరెడ్డిపేట మండలంలో భారీగా నమోదవుతున్న కేసులు కొవిడ్ నిబంధనలు పట్టని ప్రజలు గోపాల్పేట్లోనే 61 మందికి కొవిడ్-19 నా�
నాగిరెడ్డిపేట్/ లింగంపేట/ పిట్లం/ తాడ్వాయి/ విద్యానగర్/కామారెడ్డి రూరల్/గాంధారి, ఏప్రిల్ 16 : జిల్లావ్యాప్తంగా వాటర్ డే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని మొక్కలకు అధికా�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 16 : జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులను విస్తృతంగా నిర్వహించడంతో పాటు కొవిడ్ టీకాలను వేస్తున్నారు. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని, అప్రమత్తంగా ఉండా