నేడు నిజామాబాద్కు చేరనున్న ఔషధం ప్రైవేటు దవాఖానల్లో మరిన్ని బెడ్లు ఏర్పాటు ఉభయ జిల్లాల కలెక్టర్లతో కల్వకుంట్ల కవిత సమీక్ష కొవిడ్ పరీక్షలు, చికిత్సలపై వివరాలు ఆరా తీసిన ఎమ్మెల్సీ (నమస్తే తెలంగాణ ప్రత�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 14: జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా సాహెబ్ విగ్రహాలు, చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత స�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 14 : జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టుల ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతున్నది. వైరస్ లక్షణాలతో బాధపడుతున్నవారికి వైద్య సిబ్బంది బుధవారం టెస్టులు నిర్వహించారు. ఒక �
ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్న కొవిడ్ వైరస్కామారెడ్డి జిల్లాలో 676, నిజామాబాద్ జిల్లాలో 201 మందికి కరోనా పాజిటివ్కామారెడ్డి జిల్లాలో ఇద్దరి మృతి విద్యానగర్/ఖలీల్వాడి: ఏప్రిల్ 14: కరోనా మహమ్మారి ఉమ్మ�
మొక్కల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ ఫలాలనిస్తున్న ప్రకృతి వనంలోని చెట్లు కామారెడ్డిరూరల్, ఏప్రిల్ 11 : ఉమ్మడి రా ష్ట్రంలో అభివృద్ధికి దూరమైన పల్లెలు ప్రస్తుతం సకల సౌకర్యాల�
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కామారెడ్డి, ఏప్రిల్ 10: పేదవారి ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ �
ఇందూరు, ఏప్రిల్ 8: లోక కల్యాణార్థం తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ, శాక్తపరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమామహేశ్వరాలయంలో గురువారం చతుర్వేద సదస్సు, అథర్వణ వేద యాగం ప్రారంభించారు. ఉదయం �
పిట్లం, ఏప్రిల్ 8 : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన గురువారం ప్రారంభించారు. మండలకేంద్రంలోని రై�
విద్యానగర్/ ఖలీల్వాడి, ఏప్రిల్ 8: ఉమ్మడి జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ల్
నిజాంసాగర్, మార్చి 8: రాష్ట్రంలో గుంట భూమి ఎండిపోకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఎక్కడో పుట్టిన గోదావరి నీటిని మంజీరలోకి మళ్లించడం చర్రితలోనే ఓ సువర్ణాధ్యాయం. రెండు రోజుల కిందటే క�
కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 7: వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శరత్ మిషన్ భగీరథ, గ్రామీణ మంచినీటి సరఫరా ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని తన చాంబ�
గజ్వేల్ అర్బన్/వర్గల్/మర్కూక్, ఏప్రిల్7: ‘గలగలా గోదావరి పరుగులిడుతుంటే’.. అని అప్పుడెప్పుడో మనం పాడుకున్న పాట.. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో నిజమవుతున్నది. మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్�