నిజాంసాగర్, మార్చి 8: రాష్ట్రంలో గుంట భూమి ఎండిపోకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఎక్కడో పుట్టిన గోదావరి నీటిని మంజీరలోకి మళ్లించడం చర్రితలోనే ఓ సువర్ణాధ్యాయం. రెండు రోజుల కిందటే క�
కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 7: వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శరత్ మిషన్ భగీరథ, గ్రామీణ మంచినీటి సరఫరా ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని తన చాంబ�
గజ్వేల్ అర్బన్/వర్గల్/మర్కూక్, ఏప్రిల్7: ‘గలగలా గోదావరి పరుగులిడుతుంటే’.. అని అప్పుడెప్పుడో మనం పాడుకున్న పాట.. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో నిజమవుతున్నది. మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్�
రామారెడ్డి, ఏప్రిల్ 7 : మండలంలోని అన్నారం ప్రభుత్వ దవాఖానలో బుధవారం 71 మందికి టీకాలు వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 57 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. మద్దికుంట గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ�
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 7 : మాస్కు ధరించని వారికి సరుకులు విక్రయించవద్దని ఎంపీపీ రాజదాస్ అన్నారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, వ్యాపారులతో బుధ
దోమకొండ, ఏప్రిల్ 7: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. దోమకొండ మండలంలోని అంబారీపేట గ్రామంలో రైతువేదిక భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుత�
ఆటపాటలతో చదువులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఆహ్లాదకరంగా మారనున్నప్రాథమిక స్థాయి విద్యాభ్యాసం నేటి నుంచి 10వ తేదీ వరకు ఉపాధ్యాయులకు శిక్షణ ప్రాథమిక స్థాయిలో చిన్నారులు బడిక�
ఖలీల్వాడి, ఏప్రిల్ 5 : కాళేళ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదికి సరికొత్త నడక నేర్పిన సీఎం కేసీఆర్ పరిపాలనలో జీవ నది గోదావరి తెలంగాణ వ్యాప్తంగా బీడు భూములకు జీవం పోస్తూ ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 5 : స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతిని జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 2 : జిల్లావ్యాప్తంగా గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు గుడ్ఫ్రైడే విశిష్టతను వివరించార�
బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 2 : యాసంగిలో సాగుచేసిన ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మండలంలోని దేశాయిపేట్ సహకార సంఘం పరిధిలోని ర
నందిపేట్ రూరల్, ఏప్రిల్ 2: రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారిణి ఆర్.శోభ అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఎస్�
ధర్పల్లి, ఏప్రిల్ 2: ఒకప్పుడు సరైన సదుపాయాలు లేక గ్రామస్తులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎవరైనా చనిపోతే కాష్టానికి కూడా కష్టాలు తప్పేవి కాదు. నీటి సౌకర్యం, పరిశుభ్రత సమస్యలతో బాధ పడ్డ ఆ గ్రామం ఇప్పుడు