పల్లెల్లో కుస్తీ పోటీలకు తగ్గని ఆదరణ ఉమ్మడి జిల్లాలోప్రారంభమైన సీజన్ పల్లెల్లో పండుగ వాతావరణం పోటీలను చూడడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే జనం పోటీలకు స్థానికులతో పాటు,మహారాష్ట్ర పహిల్వాన్లు సైతం హాజర�
కామారెడ్డి టౌన్, మార్చి 30: గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల�
నాగిరెడ్డిపేట్, మార్చి 30: జిల్లాలోని పలు సొసైటీల్లో మంగళవారం మహాజన సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘాల అభివృద్ధి, రైతుల సమస్యలు, పరిష్కారంపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. నాగిరెడ్డిపేట్ మండలం
నిజాంసాగర్, మార్చి 30: రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి పేరుతో గ్రామాలకు అధిక మొత్తంలో నిధులను మంజూరు చేస్తుండడంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పెద్దకొడప్గల
నిజాంసాగర్, మార్చి 30 : ఊరిలో ఎక్కడా చెత్తాచెదారం కనిపించకుండా పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. పారిశుద్ధ్య పనుల కోసం ప్రభుత్వం ట్రాక్టర్ అందజేయగా జీపీ సిబ్బంది నిత్యం ఇంటింటికీ వెళ్లి చె�
బాన్సువాడ, మార్చి 30: పల్లెల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయి. బంగారు తెలంగాణ సాధనలో కీ
కామారెడ్డి జిల్లాలో రెండు ఎంపీటీసీ, ఐదు సర్పంచ్, 74 వార్డు స్థానాలకు.. ఏప్రిల్ 4న ముసాయిదా జాబితా విడుదల ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని ఎస్ఈసీ ఆదేశం నిజాంసాగర్, మార్చి 29: కామారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న స్�
కామారెడ్డి జిల్లా నుంచి విదేశాలకు ఎగుమతి నాగిరెడ్డి పేట మండలంలోకీరదోస సాగు మూడు నెలల్లో లక్షల విలువ చేసే పంట ఎకరానికి రూ.70వేల నుంచి రూ.80 వేలు లాభం అత్యుత్తమ పోషకాలతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే కీర దోస కామ�
బాన్సువాడ , మార్చి 29 : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిందని బాన్సువాడ డీఎస్పీ జయపాల్రెడ్డి తెలిపారు. ఈ ఆంక్షలు మంగళవారం నుంచి ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటాయని, ఉల్�
రామారెడ్డి, మార్చి 29 : మండలకేంద్రంలోని 14వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ సంజీవ్ సోమవారం ప్రారంభించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఎమ్మెల్సీ నిధులు రూ. 5 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 29 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో హోలీ పండుగను ప్రజలు సోమవారం ఉత్సాహంగా జరుపుకొన్నారు. కొన్ని గ్రామాల్లో ఆదివారం హోలీ నిర్వహించుకోగా.. మరికొన్ని గ్రామాల్లో సోమవారం న�
కామారెడ్డి టౌన్, మార్చి 29 : కామారెడ్డి ఆర్టీసీ డిపోలో అత్యధికంగా మహిళా కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే ఏ డిపోలో లేని విధంగా అధిక సంఖ్యలో సేవలు అందిస్తున్నారు. డిపోలో 139 బస్సులకు గాను 275 మ�
లింగంపేట, మార్చి 28: గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో రహదారులు కళకళలాడుతున్నాయి. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.60లక్షల నిధులు మంజూరయ్యాయి. మండలానికి �
విద్యానగర్, మార్చి 28 : ఇంటి పన్నును సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ అన్నారు. ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై ప్రభుత్వం 90 శాతం రాయితీ ప్రకటించడంతో పట్టణానికి చెందిన పలువురు ఇంటి యజమానులు ఆద�