Minister KTR | ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. గంప గోవర్ధన్కు, ఆయన కుటుంబ సభ్యులకు
తెలంగాణ తొలి దశ పోరాటం నుండి మలి దశ పోరాటం వరకు తన కలంతో, గళంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రజా కవి గూడ అంజయ్య. కాలాన్ని తన వెనకాల నిలబెట్టుకొని తన రచనలతో, గానంతో సమాజాన్ని కదిలించి దోపిడి�
Kamareddy | కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో విస్తుపోయే ఘటన చోటుచేసుకున్నది. దోమకొండకు చెందిన 14 ఏండ్ల బాలిక శిశువుకు జన్మనిచ్చింది. రెండు రోజుల క్రితం నొప్పులు రావడంతో దవాఖానాలో చేరిన
Kamareddy | భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల
Leopard | కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలో చిరుత (Leopard) మృతి చెందింది. మండలంలోని దుగ్గి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం చిరుతపులిని ఢీకొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతిచెందింది
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
నవ రాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నిమజ్జన ప్రక్రి�
కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై బీజేపీ నాయకులు ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజికవర్గం
కామారెడ్డి : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదిత అన్నారు. జిల్లా పర్యట
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ 59 శాతం కార్డులకే మిగతా ఖర్చంతా భరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే కలెక్టర్ పట్ల అమర్యాద సరికాదు నిర్మల వ్యాఖ్యలపై మంత్రి గంగుల ఆగ్రహం హైదరాబాద్, సెప్టెంబర్2 (నమస్తే తెలంగా�
నాడు మంత్రిగా విజ్ఞాపనలు ఇచ్చినా నిర్మల పట్టించుకోలేదు గొర్రెలు, చేప పిల్లల పథకాలతో కేంద్రానికి సంబంధం లేదు సభాపతిగా కాదు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తున్నా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స
కామారెడ్డి : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 5వ తేదీన జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పది వేల మందిని తరలించాలని ప్రభుత్వ విప్ గోవర్ధన్ అన్నారు. జన సమీకరణ కోసం ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయ