కామారెడ్డి టౌన్, మార్చి 27: జిల్లాలోని 526 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూలు జోరుగా సాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం పల్లెప్రగతి పనులతో గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీస�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 28 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో హోలీ పండుగను ప్రజలు ఆదివారం ఉత్సాహంగా జరుపుకొన్నారు. శనివారం రాత్రి కామదహనం కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా �
కోటగిరి, మార్చి 28 : మండలంలోని పొతంగల్ సాయి బాబా ఆలయ ఆవరణలో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజాకార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. సూదం శంకర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి జన్మద�
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. పట్టణానికి చెందిన అమీర్ ట్రావెల్స్ యజమాని ముబాషిర్ అలీపై ఇద్దరు కత్తులతో దాడికి దిగారు. అక్కడే ఉన్న జావీద్ దా�
బిచ్కుంద, మార్చి 21: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన వరుణ్ అండర్-14 అండర్ ఆర్మ్ భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల గోవాలో జరిగిన నేషనల్ అండర్ ఆర్మ్ క్రికెట్ టోర్నమెంట్లో �
హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్యుడు కొవిడ్-19 పాజిటివ్ భారిన పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. గడిచిన మూడు రోజులుగా �
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అ
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఐదు ఇళ్లలో సోమవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి,