నిజాంసాగర్/బీర్కూర్, ఏప్రిల్ 28 : నిజాంసాగర్ మండలంలోని నర్వ గ్రామంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందం సభ్యులు కొవిడ్ వ్యాక్సిన్పై బుధవారం అవగాహన కల్పించార
విద్యానగర్/గాంధారి/తాడ్వాయి/ఎల్లారెడ్డి/మాచారెడి ,ఏప్రిల్ 28 : కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు ట్యాంకర్తో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. పలు కాలనీల్లో �
లింగంపేట, ఏప్రిల్27: మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన దుకాణాల సముదాయాలను వారం రోజుల వ్యవధిలో వ్యాపారులకు అప్పగించాలని జిల్లా సహకార సంఘం అధికారి వసంత తెలిపారు. 2019 సంవత్సరంలో నిర్మాణ
గ్రామాల్లో విస్తృతంగా అవగాహన బాధితులు ధైర్యంగా ఉండాలని సూచన బీర్కూర్/నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్/లింగంపేట/ సదాశివనగర్/ బీబీపేట/ ఏప్రిల్ 27: కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించాలని బీర్కూర్ తహస�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27: కరోనా నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు నిరాడంబరంగా జరుపుకొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొద్ది మంది మాత్రమే ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ధాన్యాన్ని జాలీ పట్టాలి: డీసీవో భౌతికదూరాన్ని పాటించాలి: ఆర్డీవో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం లింగంపేట, ఏప్రిల్ 27: కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని కచ్చితంగా జాలీ పట్టాలని జిల్లా సహకార సంఘం
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించిన నాయకులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ
నిజాంసాగర్/ గాంధారి/ బీబీపేట/ మాచారెడ్డి, ఏప్రిల్ 26: జిల్లావ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పలు గ్రామాల్లో సర్పంచులు స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. ఆయా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసా�
నిజాంసాగర్, ఏప్రిల్ 26: నిత్యం జలకళ ఉండేలా నిజాంసాగర్లోకి గోదావరి నీటిని మళ్లించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని ఆయకట్టు రైతులు జేజేలు పలుకుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరిన సందర్భంగా �
కామారెడ్డి : మెగా కాలేశ్వరమ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో లాండ్మార్క్. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి బుధవారం గోదావరి నీరు వచ్చి చేరింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కొండపోచమ్మ స�
ఉమ్మడి జిల్లాలో 7,403 మంది టీచర్లు, సిబ్బందికి లబ్ధి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున నెలకు రూ.కోటి 48 లక్షల ఆర్థిక సహాయం హర్షం వ్యక్తం చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు విద్యానగర్, ఏప్రిల్ 20:కొవిడ్ మహమ్మారి కారణ
నాగిరెడ్డిపేట్/లింగంపేట/ఎల్లారెడ్డి/పిట్లం/నిజాంసాగర్, ఏప్రిల్ 20 : జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బంది కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఊరూ�