Apps:
Follow us on:

KCR | పోరుబాటలో రైతులు, చిన్నారులతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఫొటోలు

1/6KCR | లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం నాడు కామారెడ్డి చేరుకుంది.
2/6బస్సు యాత్ర తోవలో ఇందల్వాయి టోల్‌ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఉన్న హోటల్‌ వద్ద కాసేపు ఆగి పకోడి తిని ఛాయ్‌ తాగారు.
3/6అనంతరం అభిమానంతో తన దగ్గరకు వచ్చిన స్థానికులను ఆప్యాయంగా పలకరించారు. వారితో సెల్ఫీలు దిగారు.
4/6
5/6
6/6