KCR | లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన రోడ్ షోకు విశేష స్పందన లభిస్తోంది. బుధవారం సాయంత్రం కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోకు జనం ప్రభంజనమై కదలివచ్చారు. దీంతో తెలంగాణ చౌరస్త�
KCR | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం నాడు కామారెడ్డి చేరుకుంది. బస్సు యాత్ర తోవలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద కాసేపు
BRS | బీఆర్ఎస్ నేత, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ పై రాష్ట్రం భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం రాత్రి ఆమె అరెస్ట్ వార్త తెలియగానే పార్టీ శ్రేణులు రోడ్ల మీద�
Rakul Preet Singh | టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి పెళ్లి జరిగింది.
Health Tips | పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజులో కనీసం ఏదైనా ఒక్క పండు తింటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చు. అయితే ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మనలో చాలామందికి అలవాటే ఉంటుంది. అలాగే పండ్లు తిన్నప్�
Lemon Pickle | మన తెలుగు వంటకాల్లో తొక్కులది ప్రత్యేక స్థానం. ఏ కూరతో భోజనం చేసినా మొదటి ముద్ద తొక్కులతో ఉండాల్సిందే. ఈ తొక్కుల్లో ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా పుల్ల పుల్లగా క�
Rio Carnival | ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియో కార్నివాల్ బ్రెజిల్లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఇది. బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరంలో జరిగే ఈ కార్నివాల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇ
Kidney Stones | ఇటీవల చాలామంది కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో నీళ్లను తక్కువగా తాగడం వల్ల ఈ సమస్య వస్తుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన సోడియం లాంటి మినరల్స్, ఇత
Pension | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ప్రతి నెల రూ.25వేలు పింఛన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ ర�
Non Stick Pan | నాన్స్టిక్ పాత్రలపై వంట చేయడం సులువు. ఒకసారి వండిన తర్వాత వాటిని కడగడం కూడా ఈజీనే. అందుకే చాలామంది మహిళలు నాన్స్టిక్ పాత్రనే వాడతారు. అయితే మామూలు పాత్రల్లా వీటిని ఇష్టం వచ్చినట్లు వాడితే మాత్�
మహా విష్ణువును శ్రీరాముడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. మర్యాద పురుషోత్తముడు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పుట్టాడని స్థలపురాణం చెబుతున్నది. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం రామ మందిరం రూపుదిద్దుకున్నది.