మార్చి నెలాఖరులోగా దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ సహా సంబంధిత శాఖల అధికారులు నేరుగా లబ్ధిదారు�
బీర్కూర్, మార్చి 13 : ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆదివారం సతీసమేతంగా మృ�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ప్�
Tandur | తాండూరు (Tandur) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సంగం కలాన్ వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుండడం, అటవీ ప్రాంతాలను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో కలప స్మగ్లర్ల అలజడి తగ్గ�
కామారెడ్డి : టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటింది.. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ పార్టీ రారాజుగా నిలిచిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్య�
రామారెడ్డి : భార్య భర్తల గొడవలు ఆ చిన్నారిని అనాథను చేశాయి. మనస్పర్థలతో చావే శరణ్యమని భావించిన దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఆదివారంరాత్రి చోటు �
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోమకొండ పెట్రోల్ పంపు వద్ద డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ�
కామారెడ్డి : రాష్ట్రంలోని 27 వేల మంది ఆశ కార్యకర్తలకు 4జి సిమ్, స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలకు మొబ�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అంకోల్ గ్రామంలో నూతన జీపీ భవనంతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభం నస్రుల్లాబాద్, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట�
616 మందికి షాదీముబారక్ చెక్కుల పంపిణీ ఖలీల్వాడి, ఫిబ్రవరి 6 : నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆదివారం పర్యటించారు. అంతకుముందు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 616 మందికి మంజూరైన �