కామారెడ్డి : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నూతన ఎస్పీ ఆఫీస్ పక్కన రూ.40లక్షలతో సఖీ భవన నిర్మాణ
పట్టణ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగో విడుత పట్టణ ప్రగతిని నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. పట్టణ ప్రగతిని ఒక సామాజిక ఉద్యమంగ
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తగిన శారీరక శ్రమ కారణంగా కామారెడ్డి జిల్లాలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్సీడీ
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరోమారు ప్రజల సాక్షిగా నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఎంత సర
కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గ్రూప్ పాలి‘ట్రిక్స్'తో హస్తం పార్టీ బజారున పడుతోంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. నాయ�
కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాయాబజార్కు చెందిన గజవాడ క
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా స్కూల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. నానమ్మను స్మ�
కామారెడ్డి : జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థి
Hasanpally | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి (Hasanpally) రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశా�
మరో 17 మందికి తీవ్రగాయాలు పరామర్శకు వెళ్లొస్తుండగా ఘటన కామారెడ్డి జిల్లా చిల్లర్గిలో విషాదం ఎల్లారెడ్డి రూరల్, మే 8: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్తండా సమీపంలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాద
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి గేట్ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు ఆసుప
Nizam Sagar | ఎల్లారెడ్డి మండలం మాలన్ఖేడ్లో విషాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో పడి ముగ్గురు మృతిచెందారు. మృతులను లింగపేట మండలంలోని ముంబాజిపేటకు చెందిన
Hunters | పోచారం అభయారణ్యంలో వేటగాళ్ల కదలికలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని లింగంపేట మండలం కోమట్పల్లి సమీపంలో జింకలతో వేటగాళ్లు పట్టుబడ్డారు. శనివారం ఉదయం అభయారణ్యంలో
కామారెడ్డి : సంస్కార్ ప్రకృతి ఆశ్రమ సేవలు బాగున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లాలోని బాన్సువాడ నియోజక వర్గం అక్బర్ నగర్లోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివా�