లింగంపేట మండలంలోని భవానీపేటలో బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని గ్రామంలోని ప్రధానవీధుల గుండా డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. గ్రామదేవతలకు బోనాలు, �
కామారెడ్డి : బాన్సువాడ బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని బుధవారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. వసతి గృహంలోని సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం బాగుంటుందా అని వ
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని పిట్లం వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ ముగ్గురు యువకులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయా
కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో ఓ వ్యక్తిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి బండరాళ్లతో కొట్టి చంపి, పెట్రోల్ పోసి తగులబెట్టిన విషాద ఘటన బీబీపేట మండల కేంద్రంలో
కామారెడ్డి : స్వయంపాలన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల సమగ్రాభివృద్ధి సాధ్యమైందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గొర్రెలు, మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్�
కామారెడ్డి : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నూతన ఎస్పీ ఆఫీస్ పక్కన రూ.40లక్షలతో సఖీ భవన నిర్మాణ
పట్టణ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగో విడుత పట్టణ ప్రగతిని నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. పట్టణ ప్రగతిని ఒక సామాజిక ఉద్యమంగ
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తగిన శారీరక శ్రమ కారణంగా కామారెడ్డి జిల్లాలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్సీడీ
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరోమారు ప్రజల సాక్షిగా నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఎంత సర
కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గ్రూప్ పాలి‘ట్రిక్స్'తో హస్తం పార్టీ బజారున పడుతోంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. నాయ�
కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాయాబజార్కు చెందిన గజవాడ క
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా స్కూల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. నానమ్మను స్మ�
కామారెడ్డి : జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థి
Hasanpally | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి (Hasanpally) రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశా�